ఇండియన్ ఆర్మీలోకి ‘భైరవ్’ సేన..!

ఆధునిక యుద్ధతంత్రంలో భారత్ మరో ముందడుగేసింది. పాక్, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం ‘భైరవ్’ పేరుతో అత్యంత శక్తిమంతమైన ఫోర్స్ను రంగంలోకి దించింది. ఈ దళం కోసం లక్ష మందికి పైగా ‘డ్రోన్ ఆపరేటర్లను’ సిద్ధం చేసింది. సాధారణ సైన్యానికి, స్పెషల్ ఫోర్సెస్కు మధ్య వారధిలా పనిచేసే ఈ భైరవ్ కమాండోలు శత్రువుల స్థావరాలను డ్రోన్ల సాయంతో క్షణాల్లో నేలమట్టం చేయగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *