Health
లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు: ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
ఇందూరులో “గోమాత వైభవం” ప్రవచనం భక్తులను అలరించింది చాగంటి సేవలు సనాతన ధర్మ పరిరక్షణకు చిరస్మరణీయం: ఎమ్మెల్యే గోవు మహిమను, భారతీయ సంస్కృతి విలువలను అద్భుతంగా వివరించిన చాగంటి ఇందూరు, జులై 24: E6 tv NEWS (శివ ఠాకూర్). లక్షలాది మంది ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతూ సనాతన ధర్మ విలువలను సమాజానికి చేరవేస్తున్న మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు.ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా…
వాన కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ…
వర్షాభావంతో విలవిల్లాడుతున్న ఖరీఫ్ పంటలు – పెరుగుతున్న రైతుల ఆందోళన, ప్రభుత్వ చర్యలపై ఆశలు నిజామాబాద్, జూలై 24: (E6 tv NEWS, శివ ఠాకూర్-ప్రత్యేక కథనం) తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రారంభంలో కురిసిన వర్షాలతో ఉత్సాహంగా సాగు పనులు ప్రారంభించిన రైతులు, ప్రస్తుతం వర్షాభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండిపోతున్న పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది…
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి జులై 24: E6 tv NEWS ప్రతినిధి. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. కేటీఆర్ దీర్ఘాయుష్షుతో ప్రజలకు…
నీట్ నిరసనలు.. విద్యార్థుల పోరాటమా? రాజకీయాల వేదికా?
జంతర్ మంతర్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ.. అసలు బాధ్యత ఎవరిది? విద్యార్థుల భవిష్యత్తు ఎటు? E6 ప్రత్యేక ప్రతినిధి: శివ ఠాకూర్. దేశంలో వైద్య విద్యకు ప్రవేశ ద్వారంగా భావించే నీట్ (NEET) పరీక్ష మరోసారి రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన, ఆ తర్వాత జరిగిన పోలీసు చర్యలు, రాజకీయ నాయకుల ప్రవేశం, విద్యార్థులపై నమోదయ్యే అవకాశమున్న కేసులు—ఇవన్నీ కలిసి ఒక…
ఏపీలో కోవిడ్ విజృంభణ: తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ కావాలి – మాజీ డీపీహెచ్ డాక్టర్ జి. శ్రీనివాసరావు హెచ్చరిక!
హైదరాబాద్ : పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 కేసులు, మరణాలు పెరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ మాజీ ప్రజారోగ్య సంచాలకులు (DPH) డాక్టర్ జి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కోవిడ్ ముప్పుపై రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా ఉందంటూ ఆయన గురువారం మీడియా సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాగితాలకే పరిమితమైన నివేదికలు.. పారదర్శకత కరువు! తెలంగాణలో కూడా కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయనే…
భారతదేశానికి లభించిన తొలి డెంగ్యూ వ్యాక్సిన్: ఇప్పుడు కావాల్సింది పక్కా వ్యూహమే!
న్యూఢిల్లీ (ఈ6టీవీ): భారతదేశంలో డెంగ్యూ వ్యాధి నియంత్రణలో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. జపాన్కు చెందిన తకేదా (Takeda) సంస్థ అభివృద్ధి చేసిన ‘క్యూడెంగా’ (QDENGA – TAK-003) వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదం లభించింది. అయితే వ్యాక్సిన్ లభించినంత మాత్రాన సరిపోదని, దీనిని ఆరోగ్య వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి ఎంత సమర్థవంతంగా తీసుకెళ్తామనే సరైన వ్యూహం (Strategy) రూ పొందించడమే అసలైన సవాలని పబ్లిక్ హెల్త్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మారుతున్న డెంగ్యూ సీజన్ – పెరుగుతున్న కేసులు…
పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం.
ఐదు రోజులపాటు ఉచిత ఆరోగ్య పరీక్షలు.. 50 ఏళ్లు పైబడిన సిబ్బంది, కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బ్రిడ్జ్ గ్యాప్, ఇందూర్ క్యాన్సర్, మేఘనా డెంటల్, లెజిట్ డయాగ్నొస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్కు సమర్థవంతమైన చికిత్స సాధ్యమని పోలీస్ కమిషనర్ సూచన ఓరల్ చెకప్, చెస్ట్ ఎక్స్రే, ఆర్బీఎస్, పీఎస్ఏ సహా పలు ఉచిత వైద్య పరీక్షలు నిజామాబాద్, జూలై 21: E6…
ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణికి కాలం చెల్లిన మందులా? బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్.
ఒక నెల మందులు ఇవ్వగా 22 రోజుల పాటు వాడినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ తప్పు జరిగిందని వైద్య సిబ్బంది క్షమాపణ చెప్పారని సీతారాం వాదన తల్లి, శిశువుకు ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కుటుంబ సభ్యులు సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి రుద్రూర్ జులై 19: E6tv NEWS (అశోక్ కాంబ్లే). నిజామాబాద్ జిల్లా రుద్రూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీకి కాలం చెల్లిన మందులు ఇచ్చారంటూ…
డ్రంక్ అండ్ డ్రైవ్పై నిజామాబాద్ పోలీసుల ఉక్కు పాదం.
మూడు వారాల్లో 559 కేసులు నమోదు – రూ.52.80 లక్షల జరిమానా 31 మందికి వారం రోజుల జైలు శిక్ష నిజామాబాద్, జూలై 18: E6 tv NEWS (శివ ఠాకూర్)నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. గత మూడు వారాల కాలంలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 559 మంది వాహనదారులు పట్టుబడినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,…
ఎల్నినో ప్రభావం పై రాష్ట్ర కేబినెట్ ఆందోళన.. కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం.
వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేక కార్యాచరణకు మంత్రివర్గం ఆమోదం తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ముందస్తు చర్యలకు ఆదేశాలు ప్రజాభవన్లో టోల్ ఫ్రీ హెల్ప్లైన్ ఏర్పాటు.. రైతులకు ఆరుతడి పంటల సాగుపై సూచనలు ధరణి అక్రమాలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు.. ట్రాన్స్జెండర్లకు మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్టెడ్ సభ్యులుగా అవకాశం హైదరాబాద్, జూలై 18: E6 tv News.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 36వ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఎల్నినో ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర…

