Satish Sampath

స్థానిక ఎన్నికల ముందు కాంగ్రెస్ లో కొత్త రచ్చ..

తెలంగాణ కాంగ్రెస్‌ లో జిల్లా అధ్యక్షుల ప్రకటన అసంతృప్తికి ఆజ్యం పోస్తోంది. డీసీసీ పీఠం ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీ ముఖ్యనేతల తీరుపై రుసరుసలాడుతున్నారు. పార్టీని నమ్ముకుని పని చేస్తే ఇదా మాకు మీరిచ్చే గౌరవం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సామాజిక వర్గాలను పక్కన పెట్టడం చర్చకు దారితీస్తోంది. పొలిటికల్ పార్టీలలో సామాజిక సమీకరణాలు చాలా కీలకం. అలాంటిది ఉత్తర తెలంగాణలో రాజకీయంగా చైతన్యం కలిగిన.. వెలమ సామాజిక వర్గానికి ఈ…

Read More

‘ఒక శకం ముగిసింది’- నటుడు ధర్మేంద్ర మృతి

బాలీవుడ్‌ను శోకసంద్రంలో ముంచేసిన ఒక బాధాకర వార్త. భారతీయ సినిమాలో ఒక యుగాన్ని నిర్మించిన లెజెండరీ యాక్టర్, ‘హీ-మాన్’ ధర్మేంద్ర ఇక లేరు.” 89 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన ధర్మేంద్ర గారి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. వైద్యుల పర్యవేక్షణలో ఉండగా పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. 300కి పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర,…

Read More

డీకే త్యాగం వెనుక సీక్రెట్ ప్లాన్ బయటకు!

సీఎం పదవి అంశంపై కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లిన వేళ అక్కడి రాజకీయాలు వేడేక్కాయి. సీఎం మార్పు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ తర్వాత ఏమైంది..? అధిష్టానం ఈ అంశంపై ఎలా రియాక్ట్ అయ్యింది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. 2023 ఎన్నికల ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు ముగియడంతో సీఎం పీఠం మారుతుందని,…

Read More

కేటీఆర్–జగన్ సీక్రెట్ మీటింగ్ వెనుక అసలు గేమ్ ఏమిటి?

రాజకీయ రంగంలో రాజకీయ ప్రముఖులు కలవడం సహజమే. కానీ కొంతమంది కలయిక మాత్రం రాజకీయాలను షేక్ చేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్ భేటీ అలాంటి పరిస్థితులనే తలపిస్తోంది. ఇంతకీ వీరి భేటీ దేనికి సంకేతం..? భేటీలో ఏ మాట్లాడుకున్నారు..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. కొన్నేళ్లు ముందు వరకు వైయస్ జగన్, కేటీఆర్ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో తిరుగులేని అధికారం చెలాయించారు. అధికారం, మందీ మార్భలంలో…

Read More

Bigg Boss 9 Telugu: చివరి దశకు చేరిన షో, నిజాలను బయటపెట్టిన శ్రీజ దమ్ము | వీడియో వైరల్

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు బుల్లితెరపై మరోసారి హంగామా సృష్టిస్తోంది. ఈ సీజన్ మొదలైనప్పటి నుండి హోస్ట్ నాగార్జున రణరంగం అని చెప్పుతూ ప్రేక్షకుల్లో క్యూకియాసిటీ క్రియేట్ చేశారు. గత సీజన్లకు భిన్నంగా, ఈ సారి కామనర్స్ ని తీసుకొచ్చి అగ్నిపరీక్ష వంటి గేమ్స్ ద్వారా రియాల్టీ షోను మరింత ఆసక్తికరంగా మార్చారు. ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు 9వ సీజన్ చివరి దశకు చేరింది. కొన్ని రోజుల్లో ఈ సీజన్ ముగిసేలా…

Read More

బాదుడే.. బాదుడు

ఆస్ట్రేలియా—ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి రికార్డుల పుస్తకాన్ని తిప్పేశాడు. 205 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించగా,హెడ్ ఆరంభం నుంచే అడ్డుగోలు లేకుండా దూసుకుపోయాడు. ఇలా వరుసగా బౌండరీలు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడి మ్యాచ్‌ను ఒక్కసారిగా ఆస్ట్రేలియా వైపు తిప్పేశాడు. రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ఈ సెంచరీతో హెడ్ ఏకంగా 123 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.1902లో ఇంగ్లాండ్…

Read More

Ap Liquor Scam

మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్‌ను డిసెంబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారంతో రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచిన అధికారులు… రిమాండ్ కొనసాగించాలని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో నిందితుల తరపు న్యాయవాదులు గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ సెక్షన్‌ ప్రకారం రిమాండ్‌ను పొడిగిస్తున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు. నిందితులు ఇప్పటికే 90 రోజులకు పైగా జైల్లో ఉన్నారని, ఛార్జ్‌షీట్ కూడా దాఖలయినా… దర్యాప్తు…

Read More

రేవంత్ టార్గెట్ ఫిక్స్–పల్లెలపై కాంగ్రెస్ జెండా

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా పాలన వారోత్సవాలను ఘనంగా నిర్వహించి.. గ్రామాల్లో పెండింగ్ పథకాలు ఏమైనా ఉంటే ఇచ్చేసి.. వెంటనే ఎన్నికలు పెట్టబోతున్నారు. ప్రజా పాలన వారోత్సవాలు డిసెంబర్ 9న ముగియనున్నాయి. ఆ తర్వాత రెండు రోజులకే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగేలా షెడ్యూల్ రానుంది. ఐదు రోజుల గ్యాప్ తో మరో రెండు విడుతలు పెట్టి పంచాయతీలకు కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేస్తారు. అంటే…

Read More

కోర్టు మెట్లు ఎక్కిన జగన్..!

ఆస్తులకు సంబంధించిన కేసులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ఆయన హాజరైనట్లు జగన్ లాయర్ స్పష్టం చేశారు. నిర్దేశిత సమయానికి కోర్టుకు చేరుకున్న జగన్, కోర్టు హాల్‌లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉండగా, కోర్టు ఆయన హాజరును రికార్డులో నమోదు చేసి విచారణను ముగించింది. ప్రస్తుతం మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని, తదుపరి ఉత్తర్వుల ప్రకారం మాత్రమే జగన్ తిరిగి కోర్టుకు…

Read More

కవితపై అవినీతి బాణం ..?

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వెన్నుపోటు పొడిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో హరీశ్‌రావు–కవిత మధ్య వార్‌ మరోపారి చర్చనీయాంశమైంది. తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. కవిత మెదక్‌లో చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ నేతలు స్పందించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది బీఆర్‌ఎస్‌ అని.. కానీ కవిత కారణంగానే పార్టీ…

Read More