Satish Sampath

🏏 కోహ్లీ – ఇక ఇంటికేనా..?

చాలా కాలం తర్వాత కింగ్ కోహ్లీను మైదానంలో చూడటానికి అవకాశం వచ్చింది.ఇది కూడా ఇండియన్ జెర్సీలో! కానీ… కోహ్లీ తన ఆటతో అభిమానులను నిరాశపరుస్తున్నాడు.ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్‌లో మొదటి వన్డేలో డకౌట్ అవుతూ ఫ్యాన్స్‌ను ఆందోళనలో పడేసాడు.రెండో ఇన్నింగ్స్‌లో కూడా పెద్ద స్కోరు లేకుండా పెవీలియన్లోకి వెళ్లాడు.రెండు వరుస డకౌట్లు గోవిందరించి, కోహ్లీ ఫామ్పై సందేహాలు పెరుగుతున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కోహ్లీ ఆడుతాడా అనే ప్రశ్న అభిమానులను ఆక్రోశపెడుతోంది.గౌతమ్ గంభీర్ అభిప్రాయం ప్రకారం……

Read More

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులివే..!

సనాతన ధర్మంలో లక్ష్మీదేవి సిరిసంపదల, సౌభాగ్యాల అధిదేవతగా పూజించబడుతుంది.ఆమె అనుగ్రహం లభిస్తే ధన, ఐశ్వర్యం, సంతోషం మన జీవితంలో స్థిరపడతాయని నమ్మకం.అయితే మీరు తెలుసా..? లక్ష్మీదేవికి కొన్ని ప్రత్యేకమైన రాశులు ఎంతో ఇష్టమట!ఆ రాశుల్లో జన్మించిన వారిపై ఆమె ప్రత్యేకంగా కరుణ కురిపిస్తుందట.మరి ఆ అదృష్ట రాశులు ఏవో చూద్దాం… వృషభ రాశి:లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన రాశి వృషభం.ఈ రాశి అధిపతి శుక్రుడు, అంటే సంపద, సౌభాగ్యానికి సూచిక.వృషభరాశి వారు కష్టపడే స్వభావం కలవారు, ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు.తమ…

Read More

మరోసారి పల్లె పండుగ 2.0

ఒకే సారి గ్రామాల్లో 52 వేల పనులు! పవన్ కల్యాణ్ పాలనలో గ్రామీణాభివృద్ధి కొత్త దిశలో సాగుతోంది.ఇప్పటికే పల్లె పండుగ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం, ఇప్పుడు పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తోంది.గ్రామాల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, 6,500 కోట్ల రూపాయలతో 52 వేల పనులు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధమయ్యాయి.రహదారుల నిర్మాణాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 52 వేల పనులకు శ్రీకారం చుట్టి…

Read More

శ్రీవారి దర్శనం పేరుతో కోటి కొట్టేసిన కేటుగాడు

తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తానని చెప్పి భక్తులను నమ్మించి కోటి రూపాయలకు పైగా కొల్లగొట్టిన ఓ కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన బురిగాల అశోక్‌ కుమార్‌రెడ్డి ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే… అశోక్ కుమార్ రెడ్డి “రాక్‌స్టార్ ఈవెంట్స్” పేరుతో ఓ నకిలీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను సృష్టించాడు.తనకు రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి, శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, సుప్రభాత సేవ టికెట్లు,…

Read More

🌧️ చుక్క వర్షం పడని ఊరు… ఎడారి కాదు!

ఈ భూమిపై ఇప్పటివరకు మనకు తెలిసినవి కాకుండా ఇంకా వేలాది రహస్యాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలూ అవి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. అలాంటి రహస్య గ్రామం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఊహించండి… ఒక గ్రామంలో వర్షం ఎప్పుడూ పడదు. కానీ అది ఎడారి లోనిది కాదు! ఆగ్రహానికి గురి అయ్యే విషయమేమిటంటే, ఈ గ్రామం యెమెన్ రాజధాని సనాలోని అల్-హుతైబ్. రాజధాని సనాకు పశ్చిమాన, మనఖ్ డైరెక్టరేట్ సమీపంలోని హర్జా ప్రాంతంలో ఈ ఊరు ఉంది. ఇది పర్యాటకులకు…

Read More

అలీ రీ-ఎంట్రీ ఫిక్స్..? రాజకీయ వేదికపై మళ్లీ అలీ హడావిడి..!

సినీ నటుడు అలీ మళ్లీ రాజకీయ వేదికపైకి రాబోతున్నారా..? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారా..?రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న అలీ, సినిమాలతో బిజీగా గడిపారు.అయితే తాజాగా ఆయన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను కలవడం రాజకీయ చర్చలకు దారితీసింది.వంశీ మోహన్‌తో ఆ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో,అలీ రాజకీయ రీ-ఎంట్రీ…

Read More

తెలంగాణ మేధావులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమావేశాలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు రాష్ట్ర మేధావులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే “జాగృతి జనంబాట” కార్యక్రమానికి ముందుగా మేధావులను కలిసి వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆమె ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ గారిని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు తదితర విషయాలపై చర్చించారు. తెలంగాణలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా…

Read More

నెల్లూరు జిల్లా – వారసత్వ భూమిపై వివాదం

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామానికి చెందిన మస్తానయ్య తన కుటుంబానికి చెందిన వారసత్వ భూమిపై ఇతరులు ఆక్రమణ యత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన తల్లి పేరున సర్వే నంబర్ 102/2లో 2.50 సెంట్ల భూమి ఉందని, తల్లిదండ్రుల మరణానంతరం అది వారసులైన తమకే చెందాలని తెలిపారు. అయితే గ్రామస్థులు చిడదల సుధాకర్, చిడదల మంగమ్మ తమ పొలంపై హక్కులు ఉన్నట్లుగా చూపుతూ, నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దొంగతనంగా తయారు చేశారని ఆయన ఆరోపించారు….

Read More

తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇస్తున్న ఎల్లో అలర్ట్

హైదరాబాద్: తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన హెచ్చరిక ప్రకారం, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయబడింది. 🌧️ వర్షాల వివరాలు వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం: 🌧️ ముఖ్యంగా ప్రభావిత జిల్లాలు ప్రజలు రోడ్లపై, పార్కింగ్‌లలో మరియు…

Read More

అంబేద్కర్ కోనసీమ బాణసంచా పేలుడు ఘటనపై సీఎం సమీక్ష

అమరావతి:అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత, అధికారులు సురేష్, ఏకే రవికృష్ణ సీఎంను కలసి ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించారు. నివేదిక వివరాలు:ఒకే షెడ్డులో, ఒకే సమయంలో 14 మంది కార్మికులు బాణసంచా తయారీ పనులు చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వివరించారు. హార్డ్ మెటీరియల్ వాడటంతో స్పార్క్ ఏర్పడి, అది మాన్యుఫాక్చరింగ్ ప్రాంతంలో…

Read More