Srinivas Rao Rao

ట్రంప్ టారిఫ్‌లపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన టారిఫ్‌లను రద్దు చేసింది. అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారం లేదు, స్టాక్ మార్కెట్లు లాభాల్లో, అంతర్జాతీయ వ్యాపారం ప్రభావితమవుతుంది… అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పులో, ట్రంప్‌ విధించిన పలు దేశాలపై టారిఫ్‌లను రద్దు చేసి, అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారం లేదని స్పష్టం చేసింది; ఈ తీర్పు ప్రకారం ట్రంప్‌ ఇప్పటివరకు వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది, దీని ప్రభావంతో US స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి, 6…

Read More

తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల..

రాష్ట్రంలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల (మార్చి 2026) హాల్ టికెట్లను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) గురువారం విడుదల చేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు బోర్డు పేర్కొంది. కళాశాలల్లోనే హాల్ టికెట్ల పంపిణీ.. ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఆయా కళాశాలల ఆన్‌లైన్ లాగిన్‌లలో అందుబాటులో ఉంచినట్లు బోర్డు తెలిపింది. విద్యార్థులు తమ…

Read More

హైదరాబాద్‌లో అమానవీయ ఘటన

హైదరాబాద్: నగర శివారు ప్రాంతంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరిచయం నుంచి నేరం వరకు… పుప్పాలగూడకు చెందిన బాలిక ఈ నెల 7న Charminar వద్ద షాపింగ్‌కు వెళ్లిన సమయంలో ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసే 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. అతను బాలిక ఫోన్ నంబర్ తీసుకుని తరచూ మాట్లాడడం ప్రారంభించాడు. ఈ…

Read More

తెలుగు రాష్ట్రాలకు ప్రతిపక్షాలు కావలెను!

తెలుగు రాష్ట్రాలకు ప్రతిపక్షాలు కావలెను! “నిజమైన ప్రతిపక్షం ప్రభుత్వానికి శత్రువు కాదు, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే ఒక జాగృత శక్తి ” ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు జరగడం, మెజారిటీ వచ్చిన వారు పాలించడం మాత్రమే కాదు. అధికార పక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినప్పుడు కళ్ళెం వేసే ప్రతిపక్షం ఉండటం ఆ వ్యవస్థకు ప్రాణవాయువు వంటిది. కానీ, నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షం అంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అనే సంకుచిత అర్థానికి పరిమితమైపోయింది….

Read More

గీత దాటితే కటకటాలే

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. హోంశాఖ బడ్జెట్ డిమాండ్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలు రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి అనిత హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధికి లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని, అది లేకనే గత ప్రభుత్వంలో రాష్ట్రానికి…

Read More

సిద్దిపేట జిల్లాలో దారుణం..కాంగ్రెస్‌ నేత మర్డర్‌

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని దుబ్బాక మున్సిపాలిటీ పరిధి చెల్లాపూర్ వార్డుకు చెందిన వంగ బాల్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనను రాజక్క పేట గ్రామ శివారులో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాల్ రెడ్డి పై దాడి చేసి హత్య చేయడంతో పాత కక్ష్యలు ఏమన్నా ఉన్నాయా;…

Read More

స్వర్ణాంధ్ర సాకారమయ్యేనా…?

నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక అంకం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 3.48 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఐదేళ్ల విధ్వంసం తర్వాత రాష్ట్రాన్ని పునర్నిర్మించే ఒక గొప్ప సంకల్పం ఈ అంకెల వెనుక కనిపిస్తోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలకు పెద్దపీట వేస్తూనే, సంపద సృష్టించే మౌలిక సదుపాయాల వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. అమరావతి రాజధాని…

Read More

ఆంథ్రోపిక్పై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

క్లాడ్’ ఏఐ సృష్టికర్త ఆంథ్రోపిక్ సంస్థ విలువ తాజాగా 380 బిలియన్ డాలర్లకు చేరిన వేళ.. ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంథ్రోపిక్ ఏఐ శ్వేతజాతీయులు, ఆసియన్లు, పురుషులను ద్వేషిస్తోందంటూ మస్క్ ఆరోపించారు. సంస్థ తన తీరు మార్చుకోకపోతే అది అందరినీ ద్వేషించే ‘మిస్ఆంథ్రోపిక్’గా మారుతుందని హెచ్చరించారు. క్లాడ్ కోవర్క్ ఏజెంట్ రాకతో తన xAlకి పోటీ పెరగడంతో మస్క్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంథ్రోపిక్ ఓపెన్ ఏఐ, స్పేస్ ఎక్స్ వంటి…

Read More

పుల్వామా అమరవీరులకు నివాళి

పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటికి ఏడేళ్లు. ఈ సందర్భంగా దేశం ఆ వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పిస్తోంది. “దేశ రక్షణే ధ్యేయంగా.. ప్రాణాలను పణంగా పెట్టిన వీర జవాన్లకు శతకోటి వందనాలు. మీ త్యాగం వెలకట్టలేనిది, మీ ధైర్యం మరువలేనిది. పుల్వామా అమరవీరుల బలిదానాన్ని యావత్ భారతం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.’ 2019 ఫిబ్రవరి 14న మాతృభూమి రక్షణలో ప్రాణత్యాగం చేసిన 40 CRPF మంది అమరవీరులకు జోహార్లు. జై హింద్!

Read More

16న ఏపీకి బిలేట్స్

ఈనెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 18న వస్తారని భావించారు, అయితే రెండు రోజులు ముందుగానే రాష్ట్రానికి వస్తున్నారు. బిలేట్స్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులతో సమావేశం అవుతారు. పలు కీలక అంశాలపై సమీక్ష ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఏఐ టెక్నాలజీని అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో బిలేట్స్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం చేసుకోనుంది.

Read More