Andhra Pradesh
తెలుగు రాష్ట్రాలకు ప్రతిపక్షాలు కావలెను!
తెలుగు రాష్ట్రాలకు ప్రతిపక్షాలు కావలెను! “నిజమైన ప్రతిపక్షం ప్రభుత్వానికి శత్రువు కాదు, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే ఒక జాగృత శక్తి ” ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు జరగడం, మెజారిటీ వచ్చిన వారు పాలించడం మాత్రమే కాదు. అధికార పక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినప్పుడు కళ్ళెం వేసే ప్రతిపక్షం ఉండటం ఆ వ్యవస్థకు ప్రాణవాయువు వంటిది. కానీ, నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షం అంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అనే సంకుచిత అర్థానికి పరిమితమైపోయింది….
గీత దాటితే కటకటాలే
ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. హోంశాఖ బడ్జెట్ డిమాండ్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలు రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి అనిత హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధికి లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని, అది లేకనే గత ప్రభుత్వంలో రాష్ట్రానికి…
స్వర్ణాంధ్ర సాకారమయ్యేనా…?
నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక అంకం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 3.48 లక్షల కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గత ఐదేళ్ల విధ్వంసం తర్వాత రాష్ట్రాన్ని పునర్నిర్మించే ఒక గొప్ప సంకల్పం ఈ అంకెల వెనుక కనిపిస్తోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలకు పెద్దపీట వేస్తూనే, సంపద సృష్టించే మౌలిక సదుపాయాల వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. అమరావతి రాజధాని…
16న ఏపీకి బిలేట్స్
ఈనెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 18న వస్తారని భావించారు, అయితే రెండు రోజులు ముందుగానే రాష్ట్రానికి వస్తున్నారు. బిలేట్స్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులతో సమావేశం అవుతారు. పలు కీలక అంశాలపై సమీక్ష ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఏఐ టెక్నాలజీని అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో బిలేట్స్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం చేసుకోనుంది.
రాష్ట్రానికి కనీసం రూ.30 వేల కోట్ల నష్టం
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇంకా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంటును మళ్లీ మంజూరు చేస్తుందని ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఇక్కడి పరిస్థితులను స్పష్టంగా వివరించింది. హైదరాబాద్ను కోల్పోవడం వల్ల రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏ స్థాయిలో పడిపోయిందో, పదేళ్ల తర్వాత కూడా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో విశ్లేషించి చెప్పింది. అయినా,…
గమ్యం గెలుపు.. మార్గం ‘హైవే’!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు రహదారులే రక్తనాళాలు అని, రవాణా వేగవంతంగా ఉంటేనే సంపద సృష్టించబడుతుందని నమ్ముతూ, చంద్రబాబు రాష్ట్ర రహదారి వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఒక భారీ బ్లూప్రింట్ను సిద్ధం చేశారు. మానవ శరీరంలో ఒక్క రక్తనాళంలో పూడిక (బ్లాక్) ఏర్పడినా అది మొత్తం ప్రాణానికే ఎలా ప్రమాదకరంగా మారుతుందో, రాష్ట్రంలో ఒక్క రహదారి సరిగ్గా లేకపోయినా లేదా రవాణా నిలిచిపోయినా ఆర్థిక వ్యవస్థకు అంతటి ముప్పు వాటిల్లుతుంది. రక్తప్రసరణ ఆగిపోతే అవయవాలు ఎలా చచ్చుబడిపోతాయో,…
కరీంనగర్కు చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం
ఎన్టిఆర్ భవన్లో కుటుంబ సభ్యులకు చెక్కు అందజేత
కరీంనగర్కు చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ఎన్టిఆర్ భవన్లో కుటుంబ సభ్యులకు చెక్కు అందజేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మృతి చెందిన ఎన్టిఆర్ అభిమాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కరీంనగర్కు చెందిన కళ్యాడపు ఆగయ్య కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఆర్థిక సహాయాన్ని పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే…
కరీంనగర్కు చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం
ఎన్టిఆర్ భవన్లో కుటుంబ సభ్యులకు చెక్కు అందజేత
కరీంనగర్కు చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ఎన్టిఆర్ భవన్లో కుటుంబ సభ్యులకు చెక్కు అందజేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మృతి చెందిన ఎన్టిఆర్ అభిమాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కరీంనగర్కు చెందిన కళ్యాడపు ఆగయ్య కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఆర్థిక సహాయాన్ని పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే…
“సుపరిపాలనకు
“సుపరిపాలనకు రామరాజ్యం బెంచ్మార్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో శ్రీరామ దర్శనం”
అయోధ్య, డిసెంబర్ 28: ముఖ్యమంత్రి న. చంద్రబాబు నాయుడు ఆదివారం అయోధ్యలో శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకున్నారు. రాముడి పాలన, అంటే “రామరాజ్యం,” సుపరిపాలనకు ఒక బెంచ్మార్క్ అని ఆయన పేర్కొన్నారు.
రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రాముడి పాటించిన విలువలు ఎప్పటికీ ప్రేరణగా నిలిచే విధంగా ఉన్నాయని, వాటిని ఆధునిక పాలనకు మార్గదర్శకంగా తీసుకోవచ్చని చెప్పారు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు.
మందిరం అనేక వివాదాల తర్వాత నిర్మించబడినప్పటికీ, ప్రజల కల నెరవేరిందని ఆయన తెలిపారు. ఆలయం నిర్మాణంతో పాటు యూపీ ప్రభుత్వం సుపరిపాలనలో మంచి పని చేస్తోందని కూడా ఆయన ప్రశంసించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, అయోధ్య రామ మందిరం దేశంలోని ఇతర ఆలయాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. 2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యం సాధించడంలో యూపీ, బీహార్ కీలక పాత్రలు పోషిస్తాయని అన్నారు.
చంద్రబాబు ఎక్స్లో (మునుపటి ట్విట్టర్) రాసినట్టుగా, “శ్రీరాముడు పాటించిన విలువలు కాలానికి అతీతంగా ప్రేరణ ఇస్తాయి. రాముని విలువలు సుపరిపాలనకు మార్గదర్శకంగా ఉంటాయి. అయోధ్యలో శ్రీరామ దర్శనం నాకు కొత్త శక్తిని ఇచ్చింది” అని పేర్కొన్నారు.రామరాజ్యం బెంచ్మార్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో శ్రీరామ దర్శనం”
Read More

