న్యూ ఇయర్ వేళ ‘గోవింద’ నామస్మరణతో మారుమోగిన తిరుమల

తిరుమలలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు వేలాది మంది భక్తులు సందడి చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. లడ్డూ ప్రసాదాలు, మిఠాయిలు పంచుకున్నారు. కాగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు.

Read More

వేములవాడ రాజన్న ఆలయం మూసివేత..

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు నిరాశ ఎదురైంది. కార్తిక మాసం కావడంతో స్వామి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులకు అధికారులు షాక్ ఇచ్చారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఈ తెల్లవారుజామున ప్రధాన ద్వారాన్ని ఇనుప రేకులతో పూర్తిగా మూసివేశారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో గత నెల రోజులుగా గుడి పరిసరాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దక్షిణ, ఉత్తర ప్రాకారాలు, నైవేద్య శాల, ఈవో కార్యాలయాన్ని తొలగించారు….

Read More

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులివే..!

సనాతన ధర్మంలో లక్ష్మీదేవి సిరిసంపదల, సౌభాగ్యాల అధిదేవతగా పూజించబడుతుంది.ఆమె అనుగ్రహం లభిస్తే ధన, ఐశ్వర్యం, సంతోషం మన జీవితంలో స్థిరపడతాయని నమ్మకం.అయితే మీరు తెలుసా..? లక్ష్మీదేవికి కొన్ని ప్రత్యేకమైన రాశులు ఎంతో ఇష్టమట!ఆ రాశుల్లో జన్మించిన వారిపై ఆమె ప్రత్యేకంగా కరుణ కురిపిస్తుందట.మరి ఆ అదృష్ట రాశులు ఏవో చూద్దాం… వృషభ రాశి:లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన రాశి వృషభం.ఈ రాశి అధిపతి శుక్రుడు, అంటే సంపద, సౌభాగ్యానికి సూచిక.వృషభరాశి వారు కష్టపడే స్వభావం కలవారు, ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు.తమ…

Read More