“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!” E6TV స్పెషల్ స్టోరీ

“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!” దేశవ్యాప్తంగా మళ్లీ తెలుగు రాష్ట్రాలు చర్చకు దారి తీసాయి అయితే ఈసారి కారణం అభివృద్ధి కాదు అప్పులు ఆర్థిక భారంలో ఏపీ తెలంగాణ మొదటి రెండుస్థానాల్లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది దక్షిణాది రాష్ట్రాల మధ్యలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ గణాంకాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన 2020-21 సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 43.7% మంది ప్రజలు అప్పుల్లో చిక్కుకున్నారు తెలంగాణలో…

Read More

మరోసారి పల్లె పండుగ..E6TV special Story

: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 52 వేల పనులకు ఒకేసారి శ్రీకారం చుట్టి, పల్లెల్లో పండగ వాతావరణం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబరులోనూ పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.2వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ఏడాది పల్లెల సర్వతోముఖాభివృద్ధికి వీలుగా పల్లెపండగ 2.0 కార్యక్రమం నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌…

Read More

జూబ్లీహిల్స్‌లో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంత్రి సీతక్క బోరబండ ప్రాంతంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు

Read More

వర్షం ఎప్పుడూ రాని గ్రామం – భూమిపై ఇంకా ఛేదించని రహస్యం!E6TV స్పెషల్ న్యూస్ స్టోరీ

వర్షం ఎప్పుడూ రాని గ్రామం – భూమిపై ఇంకా ఛేదించని రహస్యం! సనాః (యెమెన్) – ఈ భూమిపై ఇంకా అనేక రహస్యాలు మనిషిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. అలాంటి అద్భుతమైన, నమ్మశక్యం కాని ఒక విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వర్షం ఎప్పుడూ చూడని ఒక గ్రామం ఉందని మీరు వింటే ఆశ్చర్యపోతారు కదా? కానీ ఇది నిజం! యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉన్న హర్జా ప్రాంతం, మనఖ్ డైరెక్టరేట్ సమీపంలోని అల్-హుతైబ్ గ్రామం ఈ…

Read More

తుని కోమటిచెరువు దగ్గర ఉద్రిక్తత – నారాయణరావు మృతి పై కుటుంబ సభ్యుల అనుమానం

తుని కోమటిచెరువు దగ్గర ఉద్రిక్తత – నారాయణరావు మృతి పై కుటుంబ సభ్యుల అనుమానం తుని పట్టణంలోని కోమటిచెరువు సమీపంలో ఈ రోజు ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే సమయంలో మృతుడు నారాయణరావు కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. పోలీసులు ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులను పక్కకు లాగి మృతదేహాన్ని తరలించారు. ఈ సందర్భంగా నారాయణరావు మృతిపై కుటుంబ సభ్యులు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేశారు. నారాయణరావు సూసైడ్‌ చేయలేదని,…

Read More

సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి – రాష్ట్ర ప్రభుత్వ మౌనం పై బీజేపీ ఆగ్రహం

సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి – రాష్ట్ర ప్రభుత్వ మౌనం పై బీజేపీ ఆగ్రహంలక్డికాపూల్ డీజీపీ కార్యాలయం ఎదుట నిరసనకు పిలుపు – అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు కార్యక్రమం ఘట్కేసర్ వద్ద గోవుల రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో గోరక్షక కార్యకర్త సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సోనును సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా బీజేపీ…

Read More