రాష్ట్రానికి కనీసం రూ.30 వేల కోట్ల నష్టం

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఇంకా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంటును మళ్లీ మంజూరు చేస్తుందని ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఇక్కడి పరిస్థితులను స్పష్టంగా వివరించింది. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏ స్థాయిలో పడిపోయిందో, పదేళ్ల తర్వాత కూడా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో విశ్లేషించి చెప్పింది. అయినా,…

Read More

ఇందిరమ్మ ఇండ్లకు కేంద్రం చేయూత..

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అందనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇళ్లకు కేంద్రం తన వాటాను అందించనుంది. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేల చొప్పున నిధులు సమకూరనున్నాయి. రాష్ట్రం ఆశించిన స్థాయిలో కాకపోయినా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు 4.13 లక్షల…

Read More

గమ్యం గెలుపు.. మార్గం ‘హైవే’!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు రహదారులే రక్తనాళాలు అని, రవాణా వేగవంతంగా ఉంటేనే సంపద సృష్టించబడుతుందని నమ్ముతూ, చంద్రబాబు రాష్ట్ర రహదారి వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఒక భారీ బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు. మానవ శరీరంలో ఒక్క రక్తనాళంలో పూడిక (బ్లాక్) ఏర్పడినా అది మొత్తం ప్రాణానికే ఎలా ప్రమాదకరంగా మారుతుందో, రాష్ట్రంలో ఒక్క రహదారి సరిగ్గా లేకపోయినా లేదా రవాణా నిలిచిపోయినా ఆర్థిక వ్యవస్థకు అంతటి ముప్పు వాటిల్లుతుంది. రక్తప్రసరణ ఆగిపోతే అవయవాలు ఎలా చచ్చుబడిపోతాయో,…

Read More

స్టాక్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్

స్టాక్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్ – కొన్ని గంటల్లోనే 400 బిలియన్ డాలర్ల విలువ గల్లంతు ప్రపంచ టెక్ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ (Microsoft) స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. కొన్ని గంటల వ్యవధిలోనే కంపెనీ షేర్ల విలువ సుమారు 12 శాతం వరకు పడిపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. ఈ పతనం కారణంగా మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో దాదాపు 400 బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి. భారతీయ కరెన్సీలో చూస్తే ఇది సుమారు రూ.36…

Read More

అణ్వస్త్ర నిల్వల్లో భారత్ ముందంజ

ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర పోటీ కొత్త ఆందోళనలకు తెరలేపుతున్న తరుణంలో, దక్షిణాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అణు వార్‌హెడ్‌ల సమీకరణలో భారత్ తన పొరుగు దేశం పాకిస్థాన్‌ను అధిగమించింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, భారత్ తన అణు సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటుండగా, మరోవైపు అగ్రరాజ్యాల మధ్య ఉన్న కీలక అణు నియంత్రణ ఒప్పందం ముగింపు దశకు రావడం ప్రపంచ భద్రతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (FAS) తాజా అంచనాల ప్రకారం, 2025…

Read More

ఇమ్రాన్ ఖాన్ కు కంటిచూపు పోయే ప్రమాదం..

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన కుడి కంటిలో సమస్య తీవ్రమైందని, వెంటనే సరైన చికిత్స అందించకపోతే చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉందని పీటీఐ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జైలు అధికారులు వైద్యుల సూచనలను పట్టించుకోకుండా… ఇమ్రాన్ కు జైల్లోనే చికిత్స చేయాలని పట్టుబట్టడంతో పరిస్థితి మరింత దిగజారిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఇమ్రాన్ ఖాన్…

Read More

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఈ ఉదయం ముంబై నుంచి…

Read More

తెలంగాణలో చలి తీవ్రత.. ఏపీలో దట్టమైన పొగమంచు

తెలంగాణలో చలి తీవ్రత.. ఏపీలో దట్టమైన పొగమంచుతెలంగాణలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. పలు జిల్లాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. దీని…

Read More

ట్రంప్‌కు మోదీ బానిస: నారాయణ

ట్రంప్‌కు మోదీ బానిస: నారాయణతెలంగాణ : ఖమ్మంలో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ భయపడుతున్నారని, ఇతర దేశాలపై అమెరికా దాడులను ఖండించకపోవడం సిగ్గుచేటని అన్నారు. దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే చరిత్ర ఉందని, ఆర్ఎస్ఎస్ కు చరిత్ర లేదని ప్రశ్నించారు. సీపీఐ జాతీయ నేత కె.నారాయణ మాట్లాడుతూ మోదీ ట్రంప్‌కు బానిసగా వ్యవహరిస్తున్నారని, కార్పొరేట్ కంపెనీలకు భారీ…

Read More

ఉద్యోగులకు గుర్తింపు నిబద్ధతతోనే: ప్రొఫెసర్ కోదండరాం

ఉద్యోగులకు గుర్తింపు నిబద్ధతతోనే: ప్రొఫెసర్ కోదండరాంతెలంగాణ : విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తేనే ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వార్డ్ ఆఫీసర్లు తమ పే స్కేల్​ను సవరించి, జూనియర్ అసిస్టెంట్ పే స్కేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రస్థాయి హడక్ కమిటీని కూడా ఏకగ్రీవంగా…

Read More