న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్‌ను ముమ్మరం చేయనున్నారు. గుంపులుగా రోడ్లపై తిరగవద్దని పోలీసులు సూచించారు. పబ్‌లు, ఈవెంట్ ప్రాంతాలపై సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగనుంది. మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్స్, పెట్రోలింగ్ బృందాలను రంగంలోకి దింపారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో…

Read More

ప్రేమ పెళ్లిళ్లు ‘స్టాక్ మార్కెట్’ లాంటివి

ప్రేమ వివాహాల్లో ఒడిదుడుకులు సహజమన్న హైకోర్టు ధర్మాసనం తమను కాదని వెళ్లిన కూతురి కోసం కోర్టుకెక్కిన వృద్ధ తల్లిదండ్రులు యువతి మేజర్ అయినందున ఆమె నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ పిల్లల మనోభావాలను తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని సూచన ప్రేమ వివాహాలపై మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ పెళ్లిళ్లు ‘స్టాక్ మార్కెట్’ లాంటివని, వాటిలో లాభనష్టాలు, ఒడిదుడుకులు సర్వసాధారణమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తిరుచ్చికి చెందిన ఓ నర్సు అదృశ్యంపై దాఖలైన…

Read More

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియా కన్నుమూత

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధినేత ఖలేదా జియా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢాకాలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు వెల్లడించాయి. 80 ఏళ్ల ఖలేదా జియా న్యుమోనియాతో పాటు పలు ఇతర అనారోగ్య సమస్యలతో ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.1945 ఆగస్టు 15న జన్మించిన ఖలేదా జియా, బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియౌర్…

Read More

హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం?..

సంక్రాంతి రద్దీ దృష్ట్యా టోల్ రుసుము మినహాయింపునకు యోచన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయనున్న మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మూడు, నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల…

Read More

మందుబాబులూ జాగ్రత్త… సజ్జనార్ దగ్గర రికమండేషన్లు పనికిరావు!

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇకపై ఎవరి పేర్లు, పరిచయాలు పనిచేయవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వెంటనే కొందరు “మా డాడీ ఎవరో తెలుసా?”, “మా అంకుల్ ఎవరో తెలుసా?”, “నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా?” అంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అలాంటి బెదిరింపులకు, రికమండేషన్లకు తన దగ్గర ఎలాంటి స్థానం లేదని సజ్జనార్ తేల్చిచెప్పారు….

Read More

వైకుంఠం ఏకాదశి శుభాకాంక్షలు

కోటి ఏకాదశులకు సమానమైనది వైకుంఠ ఏకాదశి. ఆ నారాయణుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 💐 తిరుమల సమాచారం 🚩 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం . 🚩 లక్కీ డిప్ లో సెలెక్ట్ అయి, టోకెన్ ఉన్న భక్తులకి మాత్రమే దర్శనానికి అనుమతి. 🚩 రెండంచెల తనిఖీనీ (Double checking) పాటిస్తున్న టీటీడీ. 🚩 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,631 🚩 18,609…

Read More

మాధవీలతపై కేసు..

సాయిబాబాపై అనుచిత కామెంట్స్ చేశారంటూ నటి మాధవీలతపై HYD సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో సాయిబాబాపై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. సాయిబాబా అఫ్గాన్ ముస్లిమని, ఆయనను పూజించేవారికి బుద్ధిలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

Read More

“సుపరిపాలనకు
“సుపరిపాలనకు రామరాజ్యం బెంచ్‌మార్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో శ్రీరామ దర్శనం”

అయోధ్య, డిసెంబర్ 28: ముఖ్యమంత్రి న. చంద్రబాబు నాయుడు ఆదివారం అయోధ్యలో శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకున్నారు. రాముడి పాలన, అంటే “రామరాజ్యం,” సుపరిపాలనకు ఒక బెంచ్‌మార్క్ అని ఆయన పేర్కొన్నారు.

రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రాముడి పాటించిన విలువలు ఎప్పటికీ ప్రేరణగా నిలిచే విధంగా ఉన్నాయని, వాటిని ఆధునిక పాలనకు మార్గదర్శకంగా తీసుకోవచ్చని చెప్పారు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు.

మందిరం అనేక వివాదాల తర్వాత నిర్మించబడినప్పటికీ, ప్రజల కల నెరవేరిందని ఆయన తెలిపారు. ఆలయం నిర్మాణంతో పాటు యూపీ ప్రభుత్వం సుపరిపాలనలో మంచి పని చేస్తోందని కూడా ఆయన ప్రశంసించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, అయోధ్య రామ మందిరం దేశంలోని ఇతర ఆలయాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. 2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యం సాధించడంలో యూపీ, బీహార్ కీలక పాత్రలు పోషిస్తాయని అన్నారు.

చంద్రబాబు ఎక్స్‌లో (మునుపటి ట్విట్టర్) రాసినట్టుగా, “శ్రీరాముడు పాటించిన విలువలు కాలానికి అతీతంగా ప్రేరణ ఇస్తాయి. రాముని విలువలు సుపరిపాలనకు మార్గదర్శకంగా ఉంటాయి. అయోధ్యలో శ్రీరామ దర్శనం నాకు కొత్త శక్తిని ఇచ్చింది” అని పేర్కొన్నారు.రామరాజ్యం బెంచ్‌మార్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో శ్రీరామ దర్శనం”

Read More

“సుపరిపాలనకు
“సుపరిపాలనకు రామరాజ్యం బెంచ్‌మార్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో శ్రీరామ దర్శనం”

అయోధ్య, డిసెంబర్ 28: ముఖ్యమంత్రి న. చంద్రబాబు నాయుడు ఆదివారం అయోధ్యలో శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకున్నారు. రాముడి పాలన, అంటే “రామరాజ్యం,” సుపరిపాలనకు ఒక బెంచ్‌మార్క్ అని ఆయన పేర్కొన్నారు.

రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రాముడి పాటించిన విలువలు ఎప్పటికీ ప్రేరణగా నిలిచే విధంగా ఉన్నాయని, వాటిని ఆధునిక పాలనకు మార్గదర్శకంగా తీసుకోవచ్చని చెప్పారు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు.

మందిరం అనేక వివాదాల తర్వాత నిర్మించబడినప్పటికీ, ప్రజల కల నెరవేరిందని ఆయన తెలిపారు. ఆలయం నిర్మాణంతో పాటు యూపీ ప్రభుత్వం సుపరిపాలనలో మంచి పని చేస్తోందని కూడా ఆయన ప్రశంసించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, అయోధ్య రామ మందిరం దేశంలోని ఇతర ఆలయాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. 2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యం సాధించడంలో యూపీ, బీహార్ కీలక పాత్రలు పోషిస్తాయని అన్నారు.

చంద్రబాబు ఎక్స్‌లో (మునుపటి ట్విట్టర్) రాసినట్టుగా, “శ్రీరాముడు పాటించిన విలువలు కాలానికి అతీతంగా ప్రేరణ ఇస్తాయి. రాముని విలువలు సుపరిపాలనకు మార్గదర్శకంగా ఉంటాయి. అయోధ్యలో శ్రీరామ దర్శనం నాకు కొత్త శక్తిని ఇచ్చింది” అని పేర్కొన్నారు.రామరాజ్యం బెంచ్‌మార్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో శ్రీరామ దర్శనం”

Read More

“సుపరిపాలనకు
“సుపరిపాలనకు రామరాజ్యం బెంచ్‌మార్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో శ్రీరామ దర్శనం”

అయోధ్య, డిసెంబర్ 28: ముఖ్యమంత్రి న. చంద్రబాబు నాయుడు ఆదివారం అయోధ్యలో శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకున్నారు. రాముడి పాలన, అంటే “రామరాజ్యం,” సుపరిపాలనకు ఒక బెంచ్‌మార్క్ అని ఆయన పేర్కొన్నారు.

రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రాముడి పాటించిన విలువలు ఎప్పటికీ ప్రేరణగా నిలిచే విధంగా ఉన్నాయని, వాటిని ఆధునిక పాలనకు మార్గదర్శకంగా తీసుకోవచ్చని చెప్పారు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు.

మందిరం అనేక వివాదాల తర్వాత నిర్మించబడినప్పటికీ, ప్రజల కల నెరవేరిందని ఆయన తెలిపారు. ఆలయం నిర్మాణంతో పాటు యూపీ ప్రభుత్వం సుపరిపాలనలో మంచి పని చేస్తోందని కూడా ఆయన ప్రశంసించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, అయోధ్య రామ మందిరం దేశంలోని ఇతర ఆలయాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. 2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యం సాధించడంలో యూపీ, బీహార్ కీలక పాత్రలు పోషిస్తాయని అన్నారు.

చంద్రబాబు ఎక్స్‌లో (మునుపటి ట్విట్టర్) రాసినట్టుగా, “శ్రీరాముడు పాటించిన విలువలు కాలానికి అతీతంగా ప్రేరణ ఇస్తాయి. రాముని విలువలు సుపరిపాలనకు మార్గదర్శకంగా ఉంటాయి. అయోధ్యలో శ్రీరామ దర్శనం నాకు కొత్త శక్తిని ఇచ్చింది” అని పేర్కొన్నారు.రామరాజ్యం బెంచ్‌మార్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో శ్రీరామ దర్శనం”

Read More