మహిళా సంఘాలకు శుభవార్త..

మహిళా సంఘాలకు శుభవార్త.. కొత్త పథకం ప్రారంభం.. 70 శాతం సబ్సిడీ.. ప్రతి నెలా డబ్బులు. కొత్త ఏడాది ప్రారంభంలోనే మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి కోసం ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను తీసుకువచ్చింది. దీని ద్వారా మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెలా ఆదాయం పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా 70 శాతం సబ్సిడీతో రెండు పాడి గేదెలు/ఆవులు అందిస్తారు. రాష్ట్రంలో పాల కొరత తీర్చడంతో పాటు మహిళా సాధికారత,…

Read More

న్యూ ఇయర్ వేళ ‘గోవింద’ నామస్మరణతో మారుమోగిన తిరుమల

తిరుమలలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు వేలాది మంది భక్తులు సందడి చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. లడ్డూ ప్రసాదాలు, మిఠాయిలు పంచుకున్నారు. కాగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు.

Read More

పీపీపీ (PPP) మోడల్ ఒక రక్షణ కవచం

భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వైద్యులను తయారు చేస్తున్న దేశాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, ఆ ప్రతిభ దేశానికి ఉపయోగపడటం లేదు. ప్రతి సంవత్సరం సుమారు 70,000 నుండి 80,000 మంది ఎంబీబీఎస్ పట్టభద్రులు బయటకు వస్తుంటే, వారిలో దాదాపు 10,000 మంది వైద్యులు మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు తరలిపోతున్నారు. మరోవైపు, దేశంలో సీట్లు దొరకక అండర్ గ్రాడ్యుయేషన్ (UG) కోసమే వేలాది మంది విద్యార్థులు సరిహద్దులు దాటుతున్నారు. ఈ పరిణామం అటు దేశ ఆరోగ్య వ్యవస్థను,…

Read More

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీకి జనసేన, టీడీపీ మద్దతు లేదా..?

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ బరిలో ఉన్నా, ఆ పార్టీ విజయం కోసం పెద్దగా కసరత్తు చేయడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగమై ఉన్నా, బీజేపీ నేతలు ఇప్పటి వరకు చంద్రబాబుని గాని, టీడీపీ ప్రధాన నేతలను గాని సంప్రదించకపోవడం గమనార్హం. టీడీపీకి కొంత బలం ఉన్న ప్రాంతం జూబ్లిహిల్స్‌లో మద్దతు కోరకపోవడం రాజకీయంగా బీజేపీకి ప్రతికూలంగా మారవచ్చని విశ్లేషకులు అంటున్నారు….

Read More

మరోసారి పల్లె పండుగ..E6TV special Story

: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 52 వేల పనులకు ఒకేసారి శ్రీకారం చుట్టి, పల్లెల్లో పండగ వాతావరణం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబరులోనూ పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.2వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ఏడాది పల్లెల సర్వతోముఖాభివృద్ధికి వీలుగా పల్లెపండగ 2.0 కార్యక్రమం నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌…

Read More

నెల్లూరు జిల్లా – వారసత్వ భూమిపై వివాదం

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామానికి చెందిన మస్తానయ్య తన కుటుంబానికి చెందిన వారసత్వ భూమిపై ఇతరులు ఆక్రమణ యత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన తల్లి పేరున సర్వే నంబర్ 102/2లో 2.50 సెంట్ల భూమి ఉందని, తల్లిదండ్రుల మరణానంతరం అది వారసులైన తమకే చెందాలని తెలిపారు. అయితే గ్రామస్థులు చిడదల సుధాకర్, చిడదల మంగమ్మ తమ పొలంపై హక్కులు ఉన్నట్లుగా చూపుతూ, నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దొంగతనంగా తయారు చేశారని ఆయన ఆరోపించారు….

Read More

అంబేద్కర్ కోనసీమ బాణసంచా పేలుడు ఘటనపై సీఎం సమీక్ష

అమరావతి:అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత, అధికారులు సురేష్, ఏకే రవికృష్ణ సీఎంను కలసి ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించారు. నివేదిక వివరాలు:ఒకే షెడ్డులో, ఒకే సమయంలో 14 మంది కార్మికులు బాణసంచా తయారీ పనులు చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వివరించారు. హార్డ్ మెటీరియల్ వాడటంతో స్పార్క్ ఏర్పడి, అది మాన్యుఫాక్చరింగ్ ప్రాంతంలో…

Read More

నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

పెట్టుబడుల కోసం – దుబాయ్‌ నుంచి లండన్‌ వరకు అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈసారి ఆయన పర్యటన పూర్తిగా పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మార్గం సుగమం చేయడం లక్ష్యంగా ఉండనుంది. 🌍 మూడు దేశాల్లో పర్యటన చంద్రబాబు ఈరోజు దుబాయ్, అబుదాబి, UAE ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అక్కడి వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్‌, రవాణా, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఇన్నోవేషన్స్‌…

Read More