పేదలకు పండుగ..

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 17 నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, ఒకేసారి గృహప్రవేశాలను చేయిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని దేవగుడిపల్లి గ్రామంలో జరిగే సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేస్తారు. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన 3,00,192 ఇళ్లను ఒకేసారి ప్రారంభిస్తారు. పీఎంఏవై-బీఎల్సీ…

Read More

ఏపీ – తెలంగాణ : కొత్త జిల్లాల కసరత్తులో 5 విలీన గ్రామాల హాట్ టాపిక్!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు వేగంగా కొనసాగుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదిక సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో మరో పాత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది — 2014లో రాష్ట్ర విభజన సమయంలో విలీనమైన భద్రాచలం పరిధిలోని ఐదు గ్రామాల అంశం. ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ మరోసారి గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర…

Read More