ఆంథ్రోపిక్పై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

క్లాడ్’ ఏఐ సృష్టికర్త ఆంథ్రోపిక్ సంస్థ విలువ తాజాగా 380 బిలియన్ డాలర్లకు చేరిన వేళ.. ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంథ్రోపిక్ ఏఐ శ్వేతజాతీయులు, ఆసియన్లు, పురుషులను ద్వేషిస్తోందంటూ మస్క్ ఆరోపించారు. సంస్థ తన తీరు మార్చుకోకపోతే అది అందరినీ ద్వేషించే ‘మిస్ఆంథ్రోపిక్’గా మారుతుందని హెచ్చరించారు. క్లాడ్ కోవర్క్ ఏజెంట్ రాకతో తన xAlకి పోటీ పెరగడంతో మస్క్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంథ్రోపిక్ ఓపెన్ ఏఐ, స్పేస్ ఎక్స్ వంటి…

Read More

16న ఏపీకి బిలేట్స్

ఈనెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 18న వస్తారని భావించారు, అయితే రెండు రోజులు ముందుగానే రాష్ట్రానికి వస్తున్నారు. బిలేట్స్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులతో సమావేశం అవుతారు. పలు కీలక అంశాలపై సమీక్ష ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఏఐ టెక్నాలజీని అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో బిలేట్స్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం చేసుకోనుంది.

Read More