స్వర్ణాంధ్ర సాకారమయ్యేనా…?

నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక అంకం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 3.48 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఐదేళ్ల విధ్వంసం తర్వాత రాష్ట్రాన్ని పునర్నిర్మించే ఒక గొప్ప సంకల్పం ఈ అంకెల వెనుక కనిపిస్తోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలకు పెద్దపీట వేస్తూనే, సంపద సృష్టించే మౌలిక సదుపాయాల వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. అమరావతి రాజధాని…

Read More

16న ఏపీకి బిలేట్స్

ఈనెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 18న వస్తారని భావించారు, అయితే రెండు రోజులు ముందుగానే రాష్ట్రానికి వస్తున్నారు. బిలేట్స్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులతో సమావేశం అవుతారు. పలు కీలక అంశాలపై సమీక్ష ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఏఐ టెక్నాలజీని అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో బిలేట్స్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం చేసుకోనుంది.

Read More