తెలుగు రాష్ట్రాలకు ప్రతిపక్షాలు కావలెను!

తెలుగు రాష్ట్రాలకు ప్రతిపక్షాలు కావలెను! “నిజమైన ప్రతిపక్షం ప్రభుత్వానికి శత్రువు కాదు, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే ఒక జాగృత శక్తి ” ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు జరగడం, మెజారిటీ వచ్చిన వారు పాలించడం మాత్రమే కాదు. అధికార పక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినప్పుడు కళ్ళెం వేసే ప్రతిపక్షం ఉండటం ఆ వ్యవస్థకు ప్రాణవాయువు వంటిది. కానీ, నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షం అంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అనే సంకుచిత అర్థానికి పరిమితమైపోయింది….

Read More

పీపీపీ (PPP) మోడల్ ఒక రక్షణ కవచం

భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వైద్యులను తయారు చేస్తున్న దేశాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, ఆ ప్రతిభ దేశానికి ఉపయోగపడటం లేదు. ప్రతి సంవత్సరం సుమారు 70,000 నుండి 80,000 మంది ఎంబీబీఎస్ పట్టభద్రులు బయటకు వస్తుంటే, వారిలో దాదాపు 10,000 మంది వైద్యులు మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు తరలిపోతున్నారు. మరోవైపు, దేశంలో సీట్లు దొరకక అండర్ గ్రాడ్యుయేషన్ (UG) కోసమే వేలాది మంది విద్యార్థులు సరిహద్దులు దాటుతున్నారు. ఈ పరిణామం అటు దేశ ఆరోగ్య వ్యవస్థను,…

Read More

ధర్మాన కృష్ణదాస్‌పై దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్‌

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. రాత్రి నడిరోడ్డుపై MLC దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్ చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించిన దువ్వాడ, ఈ కుట్ర వెనుక వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ ఉన్నారని అన్నారు. హత్య కుట్రపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. ఈ ఘటనతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Read More

పేదలకు పండుగ..

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 17 నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, ఒకేసారి గృహప్రవేశాలను చేయిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని దేవగుడిపల్లి గ్రామంలో జరిగే సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేస్తారు. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన 3,00,192 ఇళ్లను ఒకేసారి ప్రారంభిస్తారు. పీఎంఏవై-బీఎల్సీ…

Read More

అమెరికాలో నారా లోకేశ్ పర్యటన – భారీ సభకు సిద్ధమైన డాలస్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిసెంబర్ 6న అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్బంగా డాలస్ నగరంలో పదివేల మంది ప్రవాస తెలుగువారితో ఒక భారీ సభ నిర్వహించేందుకు ఎన్నారై టీడీపీ విభాగం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభను చారిత్రాత్మకంగా నిలిపే ప్రయత్నంలో ఎన్నారై టీడీపీ సభ్యులు నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వంద మందికి పైగా సభ్యులు హాజరైన ఈ…

Read More

శ్రీ చరణికి చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్

మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది! పురుషుల జట్టు ఎన్నో విజయాలు సాధించినా, మహిళల జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకుంది. ఈ అద్భుత విజయంతో టీమిండియా క్రికెటర్లు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షంలో తడుస్తున్నారు. బీసీసీఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నాయి. ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచినది ఆంధ్రప్రదేశ్‌ కడప జిల్లా అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణి. వరల్డ్ కప్‌లో తన అద్భుత బౌలింగ్‌తో భారత…

Read More

ఉపఎన్నికలో మద్దతుపై తేల్చేసిన చంద్రబాబు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరుల ఓట్ల కోసం అన్ని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే, టీడీపీ అధిష్ఠానం మాత్రం తన వైఖరిని స్పష్టంగా తెలిపింది — బీజేపీ మద్దతు అడిగితే సపోర్ట్ చేయాలి, లేకుంటే తటస్థంగా ఉండాలి అని తెలంగాణ టీడీపీ నేతలకు సూచించింది. ఇంతవరకు బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక మద్దతు అభ్యర్థన రాకపోవడంతో, టీడీపీ నేతలు కూడా బహిరంగంగా ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ఈ పరిస్థితి జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణాలను మరింత…

Read More

“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!” E6TV స్పెషల్ స్టోరీ

“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!” దేశవ్యాప్తంగా మళ్లీ తెలుగు రాష్ట్రాలు చర్చకు దారి తీసాయి అయితే ఈసారి కారణం అభివృద్ధి కాదు అప్పులు ఆర్థిక భారంలో ఏపీ తెలంగాణ మొదటి రెండుస్థానాల్లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది దక్షిణాది రాష్ట్రాల మధ్యలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ గణాంకాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన 2020-21 సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 43.7% మంది ప్రజలు అప్పుల్లో చిక్కుకున్నారు తెలంగాణలో…

Read More