అవార్డులు అనర్హులకేనా?
ఒకప్పుడు జాతీయ చలనచిత్ర అవార్డులు అంటే కళాకారుల కల. అవి కేవలం గౌరవం కాదు — దేశం, సమాజంపై కళాకారులు వేసే ముద్ర. అయితే తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలతో ఈ అవార్డుల విశ్వసనీయతపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయన మాటల్లో, “ఇప్పటి జ్యూరీలు రాజీ పడుతున్నారు, పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి అవార్డులు మమ్ముట్టి లాంటి కళాకారులకు అవసరం లేదు” అని పేర్కొనడం సినిమా ప్రపంచంలో పెద్ద చర్చకు దారి తీసింది….

