E6 TV
“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!” E6TV స్పెషల్ స్టోరీ
“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!” దేశవ్యాప్తంగా మళ్లీ తెలుగు రాష్ట్రాలు చర్చకు దారి తీసాయి అయితే ఈసారి కారణం అభివృద్ధి కాదు అప్పులు ఆర్థిక భారంలో ఏపీ తెలంగాణ మొదటి రెండుస్థానాల్లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది దక్షిణాది రాష్ట్రాల మధ్యలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ గణాంకాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన 2020-21 సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 43.7% మంది ప్రజలు అప్పుల్లో చిక్కుకున్నారు తెలంగాణలో…
మరోసారి పల్లె పండుగ..E6TV special Story
: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 52 వేల పనులకు ఒకేసారి శ్రీకారం చుట్టి, పల్లెల్లో పండగ వాతావరణం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబరులోనూ పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.2వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ఏడాది పల్లెల సర్వతోముఖాభివృద్ధికి వీలుగా పల్లెపండగ 2.0 కార్యక్రమం నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్…
మరోసారి పల్లె పండుగ 2.0
ఒకే సారి గ్రామాల్లో 52 వేల పనులు! పవన్ కల్యాణ్ పాలనలో గ్రామీణాభివృద్ధి కొత్త దిశలో సాగుతోంది.ఇప్పటికే పల్లె పండుగ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం, ఇప్పుడు పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తోంది.గ్రామాల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, 6,500 కోట్ల రూపాయలతో 52 వేల పనులు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధమయ్యాయి.రహదారుల నిర్మాణాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 52 వేల పనులకు శ్రీకారం చుట్టి…
శ్రీవారి దర్శనం పేరుతో కోటి కొట్టేసిన కేటుగాడు
తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తానని చెప్పి భక్తులను నమ్మించి కోటి రూపాయలకు పైగా కొల్లగొట్టిన ఓ కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన బురిగాల అశోక్ కుమార్రెడ్డి ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే… అశోక్ కుమార్ రెడ్డి “రాక్స్టార్ ఈవెంట్స్” పేరుతో ఓ నకిలీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను సృష్టించాడు.తనకు రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి, శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, సుప్రభాత సేవ టికెట్లు,…
🌧️ చుక్క వర్షం పడని ఊరు… ఎడారి కాదు!
ఈ భూమిపై ఇప్పటివరకు మనకు తెలిసినవి కాకుండా ఇంకా వేలాది రహస్యాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలూ అవి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. అలాంటి రహస్య గ్రామం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఊహించండి… ఒక గ్రామంలో వర్షం ఎప్పుడూ పడదు. కానీ అది ఎడారి లోనిది కాదు! ఆగ్రహానికి గురి అయ్యే విషయమేమిటంటే, ఈ గ్రామం యెమెన్ రాజధాని సనాలోని అల్-హుతైబ్. రాజధాని సనాకు పశ్చిమాన, మనఖ్ డైరెక్టరేట్ సమీపంలోని హర్జా ప్రాంతంలో ఈ ఊరు ఉంది. ఇది పర్యాటకులకు…
నెల్లూరు జిల్లా – వారసత్వ భూమిపై వివాదం
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామానికి చెందిన మస్తానయ్య తన కుటుంబానికి చెందిన వారసత్వ భూమిపై ఇతరులు ఆక్రమణ యత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన తల్లి పేరున సర్వే నంబర్ 102/2లో 2.50 సెంట్ల భూమి ఉందని, తల్లిదండ్రుల మరణానంతరం అది వారసులైన తమకే చెందాలని తెలిపారు. అయితే గ్రామస్థులు చిడదల సుధాకర్, చిడదల మంగమ్మ తమ పొలంపై హక్కులు ఉన్నట్లుగా చూపుతూ, నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దొంగతనంగా తయారు చేశారని ఆయన ఆరోపించారు….

