అంబేద్కర్ కోనసీమ బాణసంచా పేలుడు ఘటనపై సీఎం సమీక్ష

అమరావతి:అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత, అధికారులు సురేష్, ఏకే రవికృష్ణ సీఎంను కలసి ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించారు. నివేదిక వివరాలు:ఒకే షెడ్డులో, ఒకే సమయంలో 14 మంది కార్మికులు బాణసంచా తయారీ పనులు చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వివరించారు. హార్డ్ మెటీరియల్ వాడటంతో స్పార్క్ ఏర్పడి, అది మాన్యుఫాక్చరింగ్ ప్రాంతంలో…

Read More