నేడే చివరి రోజు-జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో నామినేషన్ల వెల్లువ

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక వేడి రోజురోజుకీ పెరుగుతోంది. నామినేషన్ల సమర్పణకు ఇవాళ చివరి గడువు రోజు కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను అధికారికంగా బరిలోకి దింపాయి. ఉదయం నుంచే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయం వద్ద రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ తరఫున శ్రీ లంకల దీపక్‌ రెడ్డి గారు భారీ ర్యాలీతో వచ్చి తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధి, పారదర్శకత…

Read More