మరోసారి పల్లె పండుగ 2.0
ఒకే సారి గ్రామాల్లో 52 వేల పనులు! పవన్ కల్యాణ్ పాలనలో గ్రామీణాభివృద్ధి కొత్త దిశలో సాగుతోంది.ఇప్పటికే పల్లె పండుగ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం, ఇప్పుడు పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తోంది.గ్రామాల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, 6,500 కోట్ల రూపాయలతో 52 వేల పనులు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధమయ్యాయి.రహదారుల నిర్మాణాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 52 వేల పనులకు శ్రీకారం చుట్టి…

