సనాతన ధర్మ బోర్డుకు ఇదే సరైన సమయం: పవన్ కల్యాణ్

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోసారి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను గుర్తు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యిని వినియోగించినట్లుగా సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ స్పష్టం చేసిన అంశంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ న్యూస్ రిపోర్టును షేర్ చేసిన ఆయన .. మరో ట్వీట్ తన అభిప్రాయాలు వెల్లడించారు. తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే.. తినుబండారం కాదన్నారు. తిరుమలకు ఏటా రెండున్నర కోట్ల మంది వస్తారని.. తిరుమల…

Read More