Andhra Pradesh
కోర్టు మెట్లు ఎక్కిన జగన్..!
ఆస్తులకు సంబంధించిన కేసులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ఆయన హాజరైనట్లు జగన్ లాయర్ స్పష్టం చేశారు. నిర్దేశిత సమయానికి కోర్టుకు చేరుకున్న జగన్, కోర్టు హాల్లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉండగా, కోర్టు ఆయన హాజరును రికార్డులో నమోదు చేసి విచారణను ముగించింది. ప్రస్తుతం మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని, తదుపరి ఉత్తర్వుల ప్రకారం మాత్రమే జగన్ తిరిగి కోర్టుకు…
ప్రైవేటీకరణ వద్దు.. విశాఖ స్టీల్ భవితవ్యం ఏంటి..?
ఏ ఉద్యోగి అయినా తప్పనిసరిగా పని చేయాలి. ఆ పనికి తగ్గట్టు వేతనం తీసుకోవాలి. అది ఎవరికైనా వర్తిస్తుంది కూడా. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఈ మాట ప్రధానంగా వినిపిస్తుంది. కానీ ఎక్కడ వివాదం చోటు చేసుకోదు. కానీ ప్రభుత్వ రంగంలో మాత్రం పనిచేయమంటే ఉద్యోగులకు కోపం. పనికి తగ్గట్టు వేతనం ఇస్తామంటే అక్కడ కుదరదని ఉద్యోగులు తేల్చి చెబుతారు. ఎందుకంటే అది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి. ప్రైవేట్ రంగంలో మరో మాటకు తావు ఉండదు. అలాగని…
ఆళ్లకు జగన్ షాక్..?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు భయం వెంటాడుతోంది. కేసులతోపాటు అరెస్టులు జరుగుతుండడంతో దూకుడు కలిగిన నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు కూడా భయపడిపోతున్నారు. వైసీపీ హయాంలో రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి.. ఒక ఆట ఆడేసుకున్న నేతలు సైతం ఇప్పుడు కనిపించకుండా పోతున్నారు. అటువంటి వారిలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి. ఈ ఇద్దరు…
పేదలకు పండుగ..
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 17 నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, ఒకేసారి గృహప్రవేశాలను చేయిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని దేవగుడిపల్లి గ్రామంలో జరిగే సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేస్తారు. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన 3,00,192 ఇళ్లను ఒకేసారి ప్రారంభిస్తారు. పీఎంఏవై-బీఎల్సీ…
దారి తప్పిన ఎమ్మెల్యేలకు.. బాబు స్ట్రాంగ్ వార్నింగ్..
తెలుగుదేశం పార్టీలో కొన్ని ఎమ్మెల్యేలు ప్రజల అవసరాలను నిర్లక్ష్యంగా చూస్తుండడంతో సమస్యగా మారుతున్నాయని పార్టీ నేత చంద్రబాబు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ, పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ (CMRF) ద్వారా తక్షణ సహాయం ఇవ్వకపోవడం, ప్రజా సమస్యలకు సమయానుకూల స్పందన ఇవ్వకపోవడం — ఇవే ప్రధాన ఆరోపణలు. నేతలపై దారితప్పిన పేలవ ప్రవర్తనలు కనపడితే, వాటిని క్షుణ్ణంగా పట్టుకుని పక్కన పెట్టే దిశగా బాబు ప్రబల హెచ్చరికలు ఇచ్చారు. తెలుగు దేశం…
ఏపీ – తెలంగాణ : కొత్త జిల్లాల కసరత్తులో 5 విలీన గ్రామాల హాట్ టాపిక్!
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు వేగంగా కొనసాగుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదిక సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో మరో పాత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది — 2014లో రాష్ట్ర విభజన సమయంలో విలీనమైన భద్రాచలం పరిధిలోని ఐదు గ్రామాల అంశం. ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ మరోసారి గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర…
అమెరికాలో నారా లోకేశ్ పర్యటన – భారీ సభకు సిద్ధమైన డాలస్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిసెంబర్ 6న అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్బంగా డాలస్ నగరంలో పదివేల మంది ప్రవాస తెలుగువారితో ఒక భారీ సభ నిర్వహించేందుకు ఎన్నారై టీడీపీ విభాగం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభను చారిత్రాత్మకంగా నిలిపే ప్రయత్నంలో ఎన్నారై టీడీపీ సభ్యులు నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వంద మందికి పైగా సభ్యులు హాజరైన ఈ…
ఉపఎన్నికలో మద్దతుపై తేల్చేసిన చంద్రబాబు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరుల ఓట్ల కోసం అన్ని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే, టీడీపీ అధిష్ఠానం మాత్రం తన వైఖరిని స్పష్టంగా తెలిపింది — బీజేపీ మద్దతు అడిగితే సపోర్ట్ చేయాలి, లేకుంటే తటస్థంగా ఉండాలి అని తెలంగాణ టీడీపీ నేతలకు సూచించింది. ఇంతవరకు బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక మద్దతు అభ్యర్థన రాకపోవడంతో, టీడీపీ నేతలు కూడా బహిరంగంగా ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ఈ పరిస్థితి జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణాలను మరింత…
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీకి జనసేన, టీడీపీ మద్దతు లేదా..?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ బరిలో ఉన్నా, ఆ పార్టీ విజయం కోసం పెద్దగా కసరత్తు చేయడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగమై ఉన్నా, బీజేపీ నేతలు ఇప్పటి వరకు చంద్రబాబుని గాని, టీడీపీ ప్రధాన నేతలను గాని సంప్రదించకపోవడం గమనార్హం. టీడీపీకి కొంత బలం ఉన్న ప్రాంతం జూబ్లిహిల్స్లో మద్దతు కోరకపోవడం రాజకీయంగా బీజేపీకి ప్రతికూలంగా మారవచ్చని విశ్లేషకులు అంటున్నారు….
వరద కష్టాలు ఇంకా తీరని రైతుల వ్యథ
తుఫాను ప్రభావం: వరద కష్టాలు ఇంకా తీరని రైతుల వ్యథ అమరావతి: తుఫాను ‘మోన్తా’ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన వరదల ప్రభావం ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పొలాల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు నీట మునిగిపోవడంతో రైతుల కష్టం వృథా అయ్యిందని బాధ వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిని సమీక్షించి, పొలాల్లో నిల్వ ఉన్న నీటిని తక్షణమే దారి మళ్లించేలా అధికారులను…

