Breaking News

తిరుమల అన్నప్రసాద వితరణకు 41 ఏళ్లు:

తిరుమల అన్నప్రసాద వితరణకు 41 ఏళ్లు: తిరుమల అన్నప్రసాద వితరణకు 41 ఏళ్లు: నాటి ఎన్టీఆర్ సంకల్పం.. నేటి లక్షలాది భక్తుల ఆకలి తీరుస్తున్న వరం!**తిరుమల:*కలియుగ వైకుంఠం తిరుమలలో అడుగుపెట్టే ఏ భక్తుడైనా ఆకలితో వెనుతిరగకూడదన్న మహోన్నత ఆశయానికి నేటితో 41 ఏళ్లు నిండాయి. సరిగ్గా ఇదే రోజున (ఏప్రిల్ 6, 1985) నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వర్గీయ **నందమూరి తారకరామారావు** గారు తిరుమలలో **టీటీడీ ఉచిత అన్నప్రసాద పథకానికి** శ్రీకారం చుట్టారు.నాడు అతి సామాన్యంగా…

Read More

తిరుమల అన్నప్రసాద వితరణకు 41 ఏళ్లు:

తిరుమల అన్నప్రసాద వితరణకు 41 ఏళ్లు: తిరుమల అన్నప్రసాద వితరణకు 41 ఏళ్లు: నాటి ఎన్టీఆర్ సంకల్పం.. నేటి లక్షలాది భక్తుల ఆకలి తీరుస్తున్న వరం!**తిరుమల:*కలియుగ వైకుంఠం తిరుమలలో అడుగుపెట్టే ఏ భక్తుడైనా ఆకలితో వెనుతిరగకూడదన్న మహోన్నత ఆశయానికి నేటితో 41 ఏళ్లు నిండాయి. సరిగ్గా ఇదే రోజున (ఏప్రిల్ 6, 1985) నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వర్గీయ **నందమూరి తారకరామారావు** గారు తిరుమలలో **టీటీడీ ఉచిత అన్నప్రసాద పథకానికి** శ్రీకారం చుట్టారు.నాడు అతి సామాన్యంగా…

Read More

నేడే ఏపీ కేబినెట్ భేటీ: అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. భారీ పెట్టుబడులకు ఆమోదం!

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదిక కానుంది.ముఖ్య అంశాలు:కేంద్రానికి ధన్యవాదాలు: పార్లమెంట్‌లో రాజధాని అమరావతి చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీకి మరియు కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనుంది.భారీ పెట్టుబడుల జోరు: 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సిఫార్సు చేసిన సుమారు…

Read More

మీడియా ముందు వెక్కివెక్కి ఏడ్చిన బొత్స…..

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కంటతడి.. మీడియా సాక్షిగా వెక్కివెక్కి ఏడ్చిన ప్రతిపక్ష నేత! విశాఖపట్నం: వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గురువారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఒక్కసారిగా విలపించడం సంచలనంగా మారింది. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన సంచలన ఆరోపణలను ఖండిస్తూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బొత్స కన్నీటి పర్యంతమయ్యారు. అచ్చెన్న వ్యాఖ్యలపై…

Read More

తెలుగు రాష్ట్రాలకు ప్రతిపక్షాలు కావలెను!

తెలుగు రాష్ట్రాలకు ప్రతిపక్షాలు కావలెను! “నిజమైన ప్రతిపక్షం ప్రభుత్వానికి శత్రువు కాదు, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే ఒక జాగృత శక్తి ” ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు జరగడం, మెజారిటీ వచ్చిన వారు పాలించడం మాత్రమే కాదు. అధికార పక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినప్పుడు కళ్ళెం వేసే ప్రతిపక్షం ఉండటం ఆ వ్యవస్థకు ప్రాణవాయువు వంటిది. కానీ, నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షం అంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అనే సంకుచిత అర్థానికి పరిమితమైపోయింది….

Read More

గీత దాటితే కటకటాలే

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. హోంశాఖ బడ్జెట్ డిమాండ్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలు రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి అనిత హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధికి లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని, అది లేకనే గత ప్రభుత్వంలో రాష్ట్రానికి…

Read More

స్వర్ణాంధ్ర సాకారమయ్యేనా…?

నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక అంకం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 3.48 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఐదేళ్ల విధ్వంసం తర్వాత రాష్ట్రాన్ని పునర్నిర్మించే ఒక గొప్ప సంకల్పం ఈ అంకెల వెనుక కనిపిస్తోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలకు పెద్దపీట వేస్తూనే, సంపద సృష్టించే మౌలిక సదుపాయాల వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. అమరావతి రాజధాని…

Read More

16న ఏపీకి బిలేట్స్

ఈనెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 18న వస్తారని భావించారు, అయితే రెండు రోజులు ముందుగానే రాష్ట్రానికి వస్తున్నారు. బిలేట్స్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులతో సమావేశం అవుతారు. పలు కీలక అంశాలపై సమీక్ష ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఏఐ టెక్నాలజీని అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో బిలేట్స్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం చేసుకోనుంది.

Read More

రాష్ట్రానికి కనీసం రూ.30 వేల కోట్ల నష్టం

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఇంకా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంటును మళ్లీ మంజూరు చేస్తుందని ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఇక్కడి పరిస్థితులను స్పష్టంగా వివరించింది. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏ స్థాయిలో పడిపోయిందో, పదేళ్ల తర్వాత కూడా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో విశ్లేషించి చెప్పింది. అయినా,…

Read More