News
జూబ్లీహిల్స్లో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంత్రి సీతక్క బోరబండ ప్రాంతంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు
వర్షం ఎప్పుడూ రాని గ్రామం – భూమిపై ఇంకా ఛేదించని రహస్యం!E6TV స్పెషల్ న్యూస్ స్టోరీ
వర్షం ఎప్పుడూ రాని గ్రామం – భూమిపై ఇంకా ఛేదించని రహస్యం! సనాః (యెమెన్) – ఈ భూమిపై ఇంకా అనేక రహస్యాలు మనిషిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. అలాంటి అద్భుతమైన, నమ్మశక్యం కాని ఒక విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వర్షం ఎప్పుడూ చూడని ఒక గ్రామం ఉందని మీరు వింటే ఆశ్చర్యపోతారు కదా? కానీ ఇది నిజం! యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉన్న హర్జా ప్రాంతం, మనఖ్ డైరెక్టరేట్ సమీపంలోని అల్-హుతైబ్ గ్రామం ఈ…
జగన్ మాటలను అతని కుటుంబం కూడా నమ్మదు – మంత్రి అనగాని సత్యప్రసాద్
జగన్ మాటలను అతని కుటుంబం కూడా నమ్మదు – మంత్రి అనగాని సత్యప్రసాద్
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
కర్నూలు జిల్లాలో జరిగిన భయానక బస్సు ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి
తుని కోమటిచెరువు దగ్గర ఉద్రిక్తత – నారాయణరావు మృతి పై కుటుంబ సభ్యుల అనుమానం
తుని కోమటిచెరువు దగ్గర ఉద్రిక్తత – నారాయణరావు మృతి పై కుటుంబ సభ్యుల అనుమానం తుని పట్టణంలోని కోమటిచెరువు సమీపంలో ఈ రోజు ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే సమయంలో మృతుడు నారాయణరావు కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. పోలీసులు ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులను పక్కకు లాగి మృతదేహాన్ని తరలించారు. ఈ సందర్భంగా నారాయణరావు మృతిపై కుటుంబ సభ్యులు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేశారు. నారాయణరావు సూసైడ్ చేయలేదని,…
సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి – రాష్ట్ర ప్రభుత్వ మౌనం పై బీజేపీ ఆగ్రహం
సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి – రాష్ట్ర ప్రభుత్వ మౌనం పై బీజేపీ ఆగ్రహంలక్డికాపూల్ డీజీపీ కార్యాలయం ఎదుట నిరసనకు పిలుపు – అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు కార్యక్రమం ఘట్కేసర్ వద్ద గోవుల రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో గోరక్షక కార్యకర్త సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సోనును సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా బీజేపీ…
మరోసారి పల్లె పండుగ 2.0
ఒకే సారి గ్రామాల్లో 52 వేల పనులు! పవన్ కల్యాణ్ పాలనలో గ్రామీణాభివృద్ధి కొత్త దిశలో సాగుతోంది.ఇప్పటికే పల్లె పండుగ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం, ఇప్పుడు పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తోంది.గ్రామాల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, 6,500 కోట్ల రూపాయలతో 52 వేల పనులు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధమయ్యాయి.రహదారుల నిర్మాణాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 52 వేల పనులకు శ్రీకారం చుట్టి…
శ్రీవారి దర్శనం పేరుతో కోటి కొట్టేసిన కేటుగాడు
తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తానని చెప్పి భక్తులను నమ్మించి కోటి రూపాయలకు పైగా కొల్లగొట్టిన ఓ కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన బురిగాల అశోక్ కుమార్రెడ్డి ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే… అశోక్ కుమార్ రెడ్డి “రాక్స్టార్ ఈవెంట్స్” పేరుతో ఓ నకిలీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను సృష్టించాడు.తనకు రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి, శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, సుప్రభాత సేవ టికెట్లు,…

