“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!” E6TV స్పెషల్ స్టోరీ

“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!” దేశవ్యాప్తంగా మళ్లీ తెలుగు రాష్ట్రాలు చర్చకు దారి తీసాయి అయితే ఈసారి కారణం అభివృద్ధి కాదు అప్పులు ఆర్థిక భారంలో ఏపీ తెలంగాణ మొదటి రెండుస్థానాల్లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది దక్షిణాది రాష్ట్రాల మధ్యలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ గణాంకాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన 2020-21 సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 43.7% మంది ప్రజలు అప్పుల్లో చిక్కుకున్నారు తెలంగాణలో…

Read More

జూబ్లీహిల్స్‌లో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంత్రి సీతక్క బోరబండ ప్రాంతంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు

Read More

తెలంగాణ మేధావులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమావేశాలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు రాష్ట్ర మేధావులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే “జాగృతి జనంబాట” కార్యక్రమానికి ముందుగా మేధావులను కలిసి వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆమె ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ గారిని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు తదితర విషయాలపై చర్చించారు. తెలంగాణలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా…

Read More

నేడే చివరి రోజు-జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో నామినేషన్ల వెల్లువ

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక వేడి రోజురోజుకీ పెరుగుతోంది. నామినేషన్ల సమర్పణకు ఇవాళ చివరి గడువు రోజు కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను అధికారికంగా బరిలోకి దింపాయి. ఉదయం నుంచే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయం వద్ద రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ తరఫున శ్రీ లంకల దీపక్‌ రెడ్డి గారు భారీ ర్యాలీతో వచ్చి తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధి, పారదర్శకత…

Read More
ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యం!

రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్ రెడ్డి క్లారిటీ | ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యం!

రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. రియాజ్ అనుమానాస్పద స్థితిలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, రూం బయట ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ దగ్గర ఉన్న తుపాకిని లాక్కునేందుకు ప్రయత్నించాడని డీజీపీ వెల్లడించారు. గన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించిన నేపథ్యంలో, పరిస్థితిని సమర్థంగా నియంత్రించేందుకు పోలీసులు గట్టిగా స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. “రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే అక్కడున్న ప్రజల ప్రాణాలు పోయే…

Read More

అన్నా అంటే చాలు… భరోసా ఇచ్చిన కేటీఆర్!

అన్నా అంటే చాలు… భరోసా ఇచ్చిన కేటీఆర్! రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన తన ప్రతిభతో దేశస్థాయిలో రాణిస్తూ, ఇప్పుడు శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి భారత బృందంలో ఆమె చోటు దక్కించుకోవడం గర్వకారణంగా మారింది. పేద కుటుంబంలో జన్మించిన అర్చనకు చిన్ననాటి నుంచి క్రీడలపై ఆసక్తి. ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితుల్లోనూ, అద్దె ఇంట్లో జీవిస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ, గెలుపే లక్ష్యంగా…

Read More