Admin admin

పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసన

మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? – కేంద్రమంత్రి పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసనమందడం గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నిరసన సెగ తగిలించారు.మంత్రి నారాయణ సమక్షంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని వివరించుకుంటూ రైతు రామారావు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసాన్ని రైతు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.“మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు?”…

Read More

పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసన

మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? – కేంద్రమంత్రి పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసనమందడం గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నిరసన సెగ తగిలించారు.మంత్రి నారాయణ సమక్షంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని వివరించుకుంటూ రైతు రామారావు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసాన్ని రైతు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.“మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు?”…

Read More

దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం: కురసాల కన్నబాబు ఆరోపణలు

అమరావతి:చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో అడ్డగోలు ఎదురుదాడులకు దిగుతోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఊరూరా, వాడవాడలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వం ఊపిరి సలపనట్టుగా మారిందని ఆయన అన్నారు.ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి చంద్రబాబు ప్రభుత్వాన్ని కలవరపెడుతోందని, దీనికి నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలేనని కన్నబాబు పేర్కొన్నారు. మరోవైపు వైఎస్సార్…

Read More

కీవ్‌పై రష్యా భారీ దాడి

కీవ్‌పై రష్యా భారీ దాడి ‘షెల్టర్లలోనే ఉండండి’ – మేయర్ హెచ్చరిక యుక్రెయిన్ రాజధాని కీవ్ శనివారం రాత్రి రష్యా చేపట్టిన భారీ దాడితో దద్దరిల్లింది. నగరంలో పలు చోట్ల శక్తివంతమైన పేలుళ్లు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కీవ్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు సంచరిస్తున్నట్టు యుక్రెయిన్ వైమానిక దళం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కీవ్ మేయర్ విటాలి క్లిచ్కో టెలిగ్రామ్‌లో స్పందిస్తూ “రాజధానిలో పేలుళ్లు జరుగుతున్నాయి….

Read More

ఏపీలో హృదయవిదారక ఘటన

ఏపీలో హృదయవిదారక ఘటన ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక చెత్త రిక్షాలో నిరుపేద మహిళ మృతదేహం తరలింపుమన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించి రాదమ్మ మరణించగా, ఆసుపత్రిలో అంబులెన్స్ లేక ప్రైవేట్ వాహనానికి కిరాయి చెల్లించలేక చెత్త రిక్షాపై…

Read More

పార్లమెంట్‌లో విద్యార్థులతో రాహుల్ గాంధీ…

పార్లమెంట్‌లో విద్యార్థులతో ఆహ్లాదకరమైన భేటీ ఈరోజు పార్లమెంట్‌లో పాఠశాల విద్యార్థులను కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. జనరేషన్ Z యువతే భారతదేశ భవిష్యత్తు — వాళ్లలో ఉత్సాహం, కలలు, కొత్త ఆలోచనలు నిండుగా ఉన్నాయి. వారితో మాట్లాడటం, వారి అభిప్రాయాలు వినడం ఎప్పుడూ ప్రేరణగా ఉంటుంది. వారి జిజ్ఞాస, సృజనాత్మకత చూసి మన దేశ భవిష్యత్తుపై మరింత నమ్మకం వస్తుంది. ఇలాంటి సమావేశాలు యువతకు ప్రోత్సాహం ఇస్తాయి, దేశాన్ని మరింత బలంగా, ప్రకాశవంతంగా మార్చే దిశగా ముందుకు…

Read More

వరద కష్టాలు ఇంకా తీరని రైతుల వ్యథ

తుఫాను ప్రభావం: వరద కష్టాలు ఇంకా తీరని రైతుల వ్యథ అమరావతి: తుఫాను ‘మోన్తా’ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన వరదల ప్రభావం ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పొలాల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు నీట మునిగిపోవడంతో రైతుల కష్టం వృథా అయ్యిందని బాధ వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిని సమీక్షించి, పొలాల్లో నిల్వ ఉన్న నీటిని తక్షణమే దారి మళ్లించేలా అధికారులను…

Read More

వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్, నవంబర్ 1:రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న రైతులు మరియు ప్రజలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాంచందర్ రావు స్వయంగా సందర్శించి పరామర్శించారు. మున్నీరు ముంచెత్తిన 3 టౌన్ కాలనీ, మోతినగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పర్యటించారు. అక్కడి బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు,…

Read More


“రైతుల కష్టాలు కనిపించవా రేవంత్ రెడ్డి గారూ?” — డీకే అరుణ మండిపాటు

E6TV WEB NEWS | హైదరాబాద్ “రైతుల కష్టాలు కనిపించవా రేవంత్ రెడ్డి గారూ?” — డీకే అరుణ మండిపాటు హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు….

Read More