News
వరద కష్టాలు ఇంకా తీరని రైతుల వ్యథ
తుఫాను ప్రభావం: వరద కష్టాలు ఇంకా తీరని రైతుల వ్యథ అమరావతి: తుఫాను ‘మోన్తా’ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన వరదల ప్రభావం ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పొలాల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు నీట మునిగిపోవడంతో రైతుల కష్టం వృథా అయ్యిందని బాధ వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిని సమీక్షించి, పొలాల్లో నిల్వ ఉన్న నీటిని తక్షణమే దారి మళ్లించేలా అధికారులను…
వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్, నవంబర్ 1:రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న రైతులు మరియు ప్రజలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాంచందర్ రావు స్వయంగా సందర్శించి పరామర్శించారు. మున్నీరు ముంచెత్తిన 3 టౌన్ కాలనీ, మోతినగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పర్యటించారు. అక్కడి బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు,…
“రైతుల కష్టాలు కనిపించవా రేవంత్ రెడ్డి గారూ?” — డీకే అరుణ మండిపాటు
E6TV WEB NEWS | హైదరాబాద్ “రైతుల కష్టాలు కనిపించవా రేవంత్ రెడ్డి గారూ?” — డీకే అరుణ మండిపాటు హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు….
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శుభకార్యాల్లో పాల్గొన్నారు
చంద్రబాబు శుభకార్యాల సందడి రెండు కుటుంబాల్లో ఆనంద వాతావరణం ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శుభకార్యాల్లో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేడు పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వాదాలు అందించారు. కంకిపాడులో వివాహ వేడుకలో పాల్గొన్న సీఎంచుక్కపల్లి మోహన్రావు కుమారుడు సాయిసూర్య, వధువు అమర చరిత వివాహానికి హాజరైన చంద్రబాబు నూతన దంపతులను ఆశీర్వదించారు. బీజేపీ నేత కుటుంబంలో ప్రీ వెడ్డింగ్ వేడుక బీజేపీ నేత పాతూరి నాగభూషణం కుమారుడు సాయికృష్ణ, విరజల ప్రీ…
పద్ధతి మార్చుకోని రాజేంద్రప్రసాద్… మళ్లీ వివాదాల దారిలో!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దశాబ్దాలుగా వినోదానికి చిరునామాగా నిలిచిన నటుడు రాజేంద్రప్రసాద్, గత కొంతకాలంగా తన ప్రవర్తనతో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.యువకుడిగా ఉన్నప్పుడు హుందాతనం, పద్ధతి, మాట్లాడే తీరు ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. అయితే తాజాగా ఆయన మాట్లాడే విధానం, స్టేజ్పై ప్రవర్తన — పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ఇటీవల నితిన్–శ్రీలీల జంటగా నటించిన “రాబిన్హుడ్” ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి.ఆ సినిమా స్పెషల్…
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు
మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్ర వర్షాలు, వరదల ముప్పు తలెత్తిన జిల్లాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటనకు బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్న సీఎం చంద్రబాబు —బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల వరద ప్రభావిత ప్రాంతాలపై విస్తృతంగా పరిశీలన చేయనున్నారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ అనంతరం,కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో…
కట్టు బొట్టు మార్చిన కవిత…
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన రాజకీయ పయనాన్ని కొత్త కోణంలో ప్రారంభించారు.ఇటీవల ఆమె కనిపిస్తున్న కట్టు, బొట్టు, ఆహార్యం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రజా సమక్షంలో ఆమె కొత్త లుక్, కొత్త భాషణ శైలి చూస్తుంటే, తమిళనాడు రాజకీయ చరిత్రలో ‘అమ్మ’గా పేరుగాంచిన జయలలితను తలపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ మార్పు కేవలం సౌందర్య పరమైనదేనా?లేక జయలలిత తరహాలో బలమైన మహిళా నాయకురాలిగా ఎదగాలన్న వ్యూహాత్మక…
జూబ్లీహిల్స్ గెలుపు కోసం సీతక్క
ఒకవైపు కీలకమైన మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచార వ్యూహాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.బోరబండ, యూసుఫ్గూడ, వెంగళరావు నగర్ వంటి పేద, మధ్యతరగతి ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడుపుతూ ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజల మధ్య కలిసిపోతూ, టీ దుకాణంలో దోసెలు వేయడం, ఓ గృహిణి ఇంట్లో బియ్యం చెరగడం వంటి దృశ్యాలు ఆమె వినయాన్ని, ప్రజలతో సాన్నిహిత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. పగలు ఇంటింటి ప్రచారం,…
బస్సును నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అరెస్ట్
బస్సును నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అరెస్ట్

