పుల్వామా అమరవీరులకు నివాళి

పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటికి ఏడేళ్లు. ఈ సందర్భంగా దేశం ఆ వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పిస్తోంది. “దేశ రక్షణే ధ్యేయంగా.. ప్రాణాలను పణంగా పెట్టిన వీర జవాన్లకు శతకోటి వందనాలు. మీ త్యాగం వెలకట్టలేనిది, మీ ధైర్యం మరువలేనిది. పుల్వామా అమరవీరుల బలిదానాన్ని యావత్ భారతం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.’ 2019 ఫిబ్రవరి 14న మాతృభూమి రక్షణలో ప్రాణత్యాగం చేసిన 40 CRPF మంది అమరవీరులకు జోహార్లు. జై హింద్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *