Breaking News

మట్టి వినాయక ప్రతిమలతోనే పర్యావరణ పరిరక్షణ

గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమలు, మొక్కల పంపిణీ పాల్వంచ, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి) పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రీన్ ఎర్త్ సొసైటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని భజన మందిరం రోడ్డులో సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమలు, మొక్కలను పంపిణీ చేశారు. భారీ పరిశ్రమల కారణంగా పాల్వంచ ప్రాంతంలో పర్యావరణంపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో పర్యావరణహిత గణపతి…

Read More

విచారణా..? కంటితుడుపు చర్యా..?

బాధితుల వాంగ్మూలాలు తీసుకోకుండానే విచారణ పూర్తి చేస్తారా? పై హోదాలో ఉన్న అధికారిపై కింది స్థాయి అధికారి విచారణ ఎలా? గత నివేదికల్లో వైరుధ్యాలున్నాయంటున్న ఫిర్యాదుదారులు కొత్తగూడెం, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖలో చేపట్టిన తాజా విచారణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరంగల్ నుంచి వచ్చిన ఎస్‌ఈ స్థాయి అధికారి కొత్తగూడెం డీఈ కార్యాలయంలో కొందరు ఉద్యోగుల నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు సమాచారం. అయితే గతంలో…

Read More

CAPCOను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాం

వినియోగదారుల హక్కుల పరిరక్షణకు మరింత విస్తృతంగా కృషి16వ జాతీయ వినియోగదారుల సదస్సు ఘనంగా ముగింపు పుట్టపర్తి, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). వినియోగదారుల హక్కుల పరిరక్షణ, ప్రజల్లో వినియోగదారుల చైతన్యం పెంపొందించడంలో గత 35 సంవత్సరాలుగా కృషి చేస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ (CAPCO)ను దేశంలోనే అగ్రగామి వినియోగదారుల సమాఖ్యగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని CAPCO ఆంధ్రప్రదేశ్ చైర్మన్ జి. సురేష్ కుమార్ తెలిపారు. పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం…

Read More

తెలుగు రాష్ట్రాల్లో 93 కేసులు.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

తెలంగాణలోనే 87 కేసులు.. నంద్యాల పోలీసులకు చిక్కిన కళ్యాణదుర్గం వాసి నంద్యాల, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి) తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నంద్యాల పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన శివను నిందితుడిగా గుర్తించారు.జల్సాలకు అలవాటు పడిన శివ విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో…

Read More

గాదేవార్ సంతోష్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

బాసర, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి). బాసర మండలానికి చెందిన గాదేవార్ సంతోష్ జన్మదిన వేడుకలను బాసర గ్రామ యువకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాసర మండల బీజేపీ అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్‌తో పాటు గ్రామ యువకులు బిద్ధూర్ రమేష్, కన్నా (యోగేష్), నితిన్, బన్నీ, సిద్దు తదితరులు సంతోష్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని బాసర సరస్వతి అమ్మవారిని ప్రార్థించారు….

Read More

వినాయక మండపాల వద్ద నియమాలు పాటించండి

ముధోల్ సీఐ రవీందర్ ముధోల్, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సామరస్యపూర్వకంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసు అధికారులు సూచించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ముధోల్ సీఐ రవీందర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వినాయక మండపం నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలను నిర్వహించాలన్నారు. వినాయకుడి ఆగమనం కార్యక్రమాలను నిర్వహించే నిర్వాహకులు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.వినాయక విగ్రహాన్ని తరలించే…

Read More

మట్టి గణపతులనే పూజించాలి.. డీజేలపై పూర్తి నిషేధం

వినాయక చవితిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు హుజూర్‌నగర్, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితి పండుగను నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు సూచించారు. సర్కిల్ పరిధిలోని ఎస్సైలతో కలిసి విడుదల చేసిన వీడియో ద్వారా మండప నిర్వాహకులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం: పర్యావరణ పరిరక్షణలో భాగంగా రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా…

Read More

ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచీలు

24 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచీ లాంటి వారని, వారి మార్గదర్శకత్వంలో విద్యార్థులు తమ ప్రతిభను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతారని నల్గొండ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. రమాదేవి అన్నారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జె.బి. బాలు ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్‌లో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమం…

Read More

గ్రామగ్రామాన గణేషుడు.. 300కు పైగా విగ్రహాల ఉచిత పంపిణీ

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హుజూర్‌నగర్ నియోజకవర్గంలో గణేష్ ఉత్సవాల సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఓజో ఫౌండేషన్ అధినేత, బీఆర్‌ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని భక్తులకు 300కు పైగా గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.భక్తి, సేవ, ఐక్యత అనే స్ఫూర్తితో ప్రతి గ్రామంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత, భక్తులు…

Read More

యోగ సేవలకు గుమలాపురం సత్యనారాయణకు సన్మానం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేత భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). యోగ రంగంలో విశేష సేవలు అందిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి, పట్టణ ప్రముఖ యోగా గురువు గుమలాపురం సత్యనారాయణను కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. తెలంగాణ యోగ టీచర్స్ కోఆర్డినేట్ కమిటీ (TYTCC) ఆధ్వర్యంలో హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సన్మానం జరిగింది.యోగ ద్వారా ప్రజలకు ఆరోగ్యం, ఆనందంతో పాటు…

Read More