Breaking News

నేడే ఏపీ కేబినెట్ భేటీ: అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. భారీ పెట్టుబడులకు ఆమోదం!

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదిక కానుంది.ముఖ్య అంశాలు:కేంద్రానికి ధన్యవాదాలు: పార్లమెంట్‌లో రాజధాని అమరావతి చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీకి మరియు కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనుంది.భారీ పెట్టుబడుల జోరు: 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సిఫార్సు చేసిన సుమారు…

Read More

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శుభకార్యాల్లో పాల్గొన్నారు

చంద్రబాబు శుభకార్యాల సందడి  రెండు కుటుంబాల్లో ఆనంద వాతావరణం ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శుభకార్యాల్లో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేడు పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వాదాలు అందించారు. కంకిపాడులో వివాహ వేడుకలో పాల్గొన్న సీఎంచుక్కపల్లి మోహన్‌రావు కుమారుడు సాయిసూర్య, వధువు అమర చరిత వివాహానికి హాజరైన చంద్రబాబు నూతన దంపతులను ఆశీర్వదించారు. బీజేపీ నేత కుటుంబంలో ప్రీ వెడ్డింగ్ వేడుక బీజేపీ నేత పాతూరి నాగభూషణం కుమారుడు సాయికృష్ణ, విరజల ప్రీ…

Read More