Breaking News

పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసన

మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? – కేంద్రమంత్రి పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసనమందడం గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నిరసన సెగ తగిలించారు.మంత్రి నారాయణ సమక్షంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని వివరించుకుంటూ రైతు రామారావు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసాన్ని రైతు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.“మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు?”…

Read More

జిల్లా భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ నియంత్రణ, ఎన్నారై సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, జూలై 22 (E6 tv NEWS ప్రతినిధి): జిల్లా శాంతిభద్రతలు, డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ క్రమశిక్షణ, మహిళల భద్రత, ఎన్నారై సమస్యల పరిష్కారంలో ప్రతి పౌరుడు బాధ్యతగా భాగస్వామి కావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో…

Read More

రాజస్థాన్ రాయల్స్ కు షాక్ వరుస విజయాల వేళ కొత్త చిక్కులు

వరుసగా నాలుగు విజయాలతో ఐపీఎల్ లో తిరుగులేని ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకుంది. మైదానంలో ఆటగాళ్లు అదరగొడుతుంటే మైదానం బయట జరిగిన ఒక ఘటన ఇప్పుడు జట్టును ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది.డగౌట్ లో మొబైల్ కలకలంరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్ లో కూర్చుని మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ కెమెరా కంటికి చిక్కారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం…

Read More

రైతు భరోసా నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలభిషేకం.

జూన్ 3: E6 న్యూస్ (శివ ఠాకూర్) రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.6 వేల…

Read More

ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం: ప్రధాని మోదీకి ఆహ్వానం పలికేందుకు ఢిల్లీకి సీఎం చంద్రబాబు!

అమరావతి:విజయనగరం జిల్లాలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 1న జరగనున్న ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని అధికారికంగా ఆహ్వానించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.ఢిల్లీ పర్యటన షెడ్యూల్సీఎం చంద్రబాబు ఉదయం 7:30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు పియూష్…

Read More

మహబూబాబాద్‌లో ఉద్రిక్తం: పోలీసుల పహారాలో బస్సుల నిలిపివేత.. ఆర్టీసీ కార్మికులకు అండగా సిపిఐ నేత తక్కెళ్ళపల్లి!

మహబూబాబాద్ జిల్లా: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల పహారా మధ్య బస్సులను రోడ్డెక్కించాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నించగా, సిపిఐ నేతలు కార్మికులతో కలిసి వాటిని అడ్డుకున్నారు.**గత పాలకుల గతే పడుతుంది – తక్కెళ్ళపల్లి హెచ్చరిక:**ఈ కార్యక్రమంలో పాల్గొన్న **సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు** మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి వైఖరి వీడి…

Read More

విద్యార్థి దశ నుంచే ప్రకృతిపై అవగాహన అవసరం: సీబీఐటీ ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’లో రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్:భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన వాతావరణాన్ని అందించాలంటే విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని హైడ్రా (HYDRAA) కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం హైటెక్స్‌లో సీబీఐటీ (CBIT) కళాశాల నిర్వహించిన “మోడల్ యునైటెడ్ నేషన్స్ 2026” కార్యక్రమంలో శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.విద్యాసంస్థల్లో ఎన్విరాన్‌మెంట్ క్లబ్‌ల ఏర్పాటుఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న కల్చరల్, స్పోర్ట్స్, యాంటీ ర్యాగింగ్ క్లబ్‌ల…

Read More
ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యం!

రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్ రెడ్డి క్లారిటీ | ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యం!

రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. రియాజ్ అనుమానాస్పద స్థితిలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, రూం బయట ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ దగ్గర ఉన్న తుపాకిని లాక్కునేందుకు ప్రయత్నించాడని డీజీపీ వెల్లడించారు. గన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించిన నేపథ్యంలో, పరిస్థితిని సమర్థంగా నియంత్రించేందుకు పోలీసులు గట్టిగా స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. “రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే అక్కడున్న ప్రజల ప్రాణాలు పోయే…

Read More

బాసర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం.. 2,500 ఎకరాలకు సాగునీటి శుభవార్త

రైతులకు మేలు చేసే దిశగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చర్యలు బాసర, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్).స్వల్ప వర్షాలతో సాగునీటి కొరతను ఎదుర్కొంటున్న బాసర మండల రైతులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శుభవార్త అందించారు. బాసర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని శనివారం ప్రారంభించిన ఆయన, ఈ పథకం ద్వారా బాసర పరిసర ప్రాంతాల్లో సుమారు 2,500 ఎకరాల సాగుభూమికి నీరందుతుందని తెలిపారు. దీంతో రైతులు పంటల సాగును సకాలంలో…

Read More