Breaking News

తిరుమలలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిజాయితీ: భక్తుడికి 100 గ్రాముల బంగారు ఆభరణాల సంచి అందజేత!

తిరుపతి:తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు పొరపాటున వదిలేసిన 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న సంచిని టీటీడీ (TTD) విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది భద్రంగా అతనికి అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు.అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఘటనఅందిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 11:35 గంటల ప్రాంతంలో అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సెక్యూరిటీ స్క్రీనింగ్ జరుగుతుండగా, ఒక భక్తుడు తన బ్యాగ్‌ను అక్కడే మరిచిపోయి వెళ్లాడు. గమనించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే ఆ…

Read More

బుద్ధుని మార్గం ప్రపంచానికి దిక్సూచి: బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ

బుద్ధ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. భగవాన్ బుద్ధుడు చూపిన శాంతి, కరుణ మార్గాలు నేటికీ ప్రపంచానికి ఎంతో ఆదర్శనీయమని ఆయన కొనియాడారు.బుద్ధుని బోధనలు కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా, ఆచరణ మరియు సాక్షాత్కారం అనే మూడు ముఖ్యమైన సూత్రాలపై ఆధారపడి ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశం ఈ విలువలను పాటిస్తూ వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని వెల్లడించారు. గౌతమ బుద్ధుని ఉన్నతమైన ఆశయాలను సామాన్య…

Read More

ఎల్ నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం

రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి – ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్షలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడం నిజామాబాద్, జూలై 20: E6 tv NEWS.సూపర్ ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. గ్రామీణ స్థాయిలో రైతులకు…

Read More

అంగన్వాడి పోస్టుల్లో రిజర్వేషన్ రగడ…!

బీసీ మహిళలకు దక్కని అవకాశం..? సొంత గ్రామ నిబంధనతో దరఖాస్తుకే నోచుకోని నిరుద్యోగ మహిళలు పక్క గ్రామంలో పోస్టు ఉన్నా అప్లై చేయలేని పరిస్థితి..! ఏళ్లుగా ఎదురుచూస్తున్న బీసీ మహిళలకు నిరాశేనా..? రిజర్వేషన్ ప్రక్రియపై పునరాలోచించాలంటున్న బీసీ సంఘాలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూపులు స్పెషల్ స్టోరీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా విడుదలైన అంగన్వాడీ…

Read More

లాలాగుడాలో వరుస చోరీలు: మైనర్ బాలుడికి రెండేళ్ల జువైనల్ హోమ్ శిక్ష

హైదరాబాద్: లాలాగుడా పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస గృహ చోరీలకు పాల్పడుతున్న ఒక 16 ఏళ్ల మైనర్ (బాలుడి) నేరాన్ని నాంపల్లి ఐదో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నిర్ధారించింది. ఆ బాలుడిని రెండేళ్ల పాటు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలోని ‘ప్రభుత్వ బాలుర స్పెషల్ హోమ్’ కు పంపాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. లాలాగుడా ఇన్స్పెక్టర్ బి. రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ 16 ఏళ్ల బాలుడు వరుసగా నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు….

Read More

కేటీఆర్ ‘నిలువెత్తు విషం’.. మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తు

కేటీఆర్ ‘నిలువెత్తు విషం’.. మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తు

Read More

ఖమ్మంలో భారీగా గంజాయి స్వాధీనం: ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్, రూ.11.55 లక్షల విలువైన మత్తు పదార్థం సీజ్

కల్లూరు / ఖమ్మం: రాష్ట్రంలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. కేటుగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ శివార్లలో భారీగా గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను కల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు ₹11.55 లక్షల విలువైన 23.10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడించారు. ఒడిశా టూ హైదరాబాద్.. అంతా పక్కా ప్లాన్! ఈ…

Read More

తిరుమలగిరిలో కాంగ్రెస్ వర్గపోరు రచ్చ రచ్చ.. ఎమ్మెల్యే శామ్యూల్, మంత్రి వెంకటరెడ్డి అనుచరుల ఘర్షణ!

నల్గొండ / సూర్యాపేట: తుంగతుర్తి కాంగ్రెస్ నియోజకవర్గంలో విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. తిరుమలగిరి మండల కేంద్రంలో ఆదివారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు ప్రవేశించి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘర్షణకు అసలు కారణం: పోలీసులకు ఫిర్యాదు: ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతుదారులు ఎమ్మెల్యే శామ్యూల్ అనుచరులపై సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేయడానికి…

Read More

అమృతాపూర్ లో SIR కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి.

జూన్ 3: E6 న్యూస్ (శివ ఠాకూర్). డిచ్‌పల్లి మండలం అమృతాపూర్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR – Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా ఎన్నికల అధికారులు, డిచ్‌పల్లి ఎంఆర్ఓ సతీష్ రెడ్డి, ఆర్ఐ భూపతి ప్రభు, బీఎల్‌ఓలు కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ దినేష్ పటేల్ కులాచారికి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి భారత పౌరుని ప్రాథమిక హక్కు…

Read More

గండిపేటలో మెరిసిన నక్షత్రాలు: రేపు NTR విద్యా సంస్థల్లో ‘ర్యాంకర్ల అభినందన సభ’

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ మరియు CBSE ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన విద్యార్థులను గౌరవించేందుకు గండిపేట సిద్ధమైంది. గండిపేటలోని NTR విద్యా సంస్థల ప్రాంగణంలో ఈ నెల 21న (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు భారీ ‘అభినందన సభ’ను నిర్వహించనున్నారు.ముఖ్య విశేషాలు:ముఖ్య అతిథి: NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఈ కార్యక్రమానికి హాజరై, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి సందేశాన్ని ఇస్తారు.ఎవరు పాల్గొంటున్నారు?: తెలంగాణ ఇంటర్మీడియట్ (2024-26) ర్యాంకర్లతో పాటు, CBSE…

Read More