Breaking News

ఉత్తరాంధ్రలో క్లీన్ ఎనర్జీ విప్లవం: అనకాపల్లిలో రూ.5,400 కోట్ల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పటంలో అనకాపల్లి జిల్లా మరోసారి గ్లోబల్ హాట్ స్పాట్‌గా మారింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం, తాజాగా రెన్యూవబుల్ ఎనర్జీ (పునరుత్పాదక ఇంధన) రంగంలో భారీ పెట్టుబడులను సాకారం చేస్తోంది. ప్రముఖ సంస్థ ‘రెన్యూ ఎనర్జీ గ్లోబల్’ రాంబిల్లిలో ఏర్పాటు చేయనున్న మెగా ఎనర్జీ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భూమి పూజ చేయనున్నారు.ముఖ్య విశేషాలు:మొత్తం పెట్టుబడి: రూ.5,400 కోట్లు.ఉపాధి అవకాశాలు: సుమారు 2,100 మందికి…

Read More

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శుభకార్యాల్లో పాల్గొన్నారు

చంద్రబాబు శుభకార్యాల సందడి  రెండు కుటుంబాల్లో ఆనంద వాతావరణం ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శుభకార్యాల్లో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేడు పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వాదాలు అందించారు. కంకిపాడులో వివాహ వేడుకలో పాల్గొన్న సీఎంచుక్కపల్లి మోహన్‌రావు కుమారుడు సాయిసూర్య, వధువు అమర చరిత వివాహానికి హాజరైన చంద్రబాబు నూతన దంపతులను ఆశీర్వదించారు. బీజేపీ నేత కుటుంబంలో ప్రీ వెడ్డింగ్ వేడుక బీజేపీ నేత పాతూరి నాగభూషణం కుమారుడు సాయికృష్ణ, విరజల ప్రీ…

Read More