Breaking News

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి అభినందనల వెల్లువ

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి దక్కగా, రెండో స్థానానికి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా అభినందనల వెల్లువ కొనసాగుతోంది.ముఖ్య నేతలతో అభినందన సమావేశంపార్టీ అప్పగించిన బాధ్యతలపై హర్షం వ్యక్తం చేస్తూ, వేం నరేందర్ రెడ్డి తన…

Read More