Breaking News

నివాస ప్రాంతంలో వాణిజ్య అరాచకాలు.. ప్రశ్నించినందుకు కాకతీయ హిల్స్ అసోసియేషన్ ప్రతినిధులపై దౌర్జన్యం!

కాకతీయ హిల్స్‌లో నివాసితుల భద్రతకు ముప్పు కలిగించే చర్యలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలంలోని కాకతీయ హిల్స్ కాలనీ పూర్తిగా నివాస ప్రాంతంగా అభివృద్ధి చెందినప్పటికీ, ఇటీవల కొంతమంది వాణిజ్య సంస్థలు, చిన్న హోటళ్లు, చికెన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు తదితర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (KHWA) ప్రతినిధులు తెలిపారు. నివాసితుల ఫిర్యాదుల ప్రకారం, కొన్ని హోటళ్లలో కట్టెల…

Read More