Breaking News

సంస్కరణల సారథికి సత్కారం: మంత్రులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు.. పనుల్లో స్పీడ్ పెంచాలని దిశానిర్దేశం!

అమరావతి (E6TV ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డును దక్కించుకున్న నేపథ్యంలో, అమరావతిలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల సెక్రటరీలు మరియు హెచ్‌వోడీలకు ముఖ్యమంత్రి ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రులు సీఎం పనితీరును, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని కొనియాడారు.మంత్రుల ప్రసంగాల్లోని కీలక అంశాలు:పరుగులెత్తిస్తున్న చంద్రబాబు – మంత్రి టీజీ భరత్:పరిశ్రమల స్థాపన విషయంలో సీఎం మమ్మల్ని…

Read More

ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం 22 నెలల్లోనే అద్భుత ప్రగతి బాబు విజన్‌తో దూసుకుపోతున్నాం మంత్రి నారా లోకేష్

ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం 22 నెలల్లోనే అద్భుత ప్రగతి బాబు విజన్‌తో దూసుకుపోతున్నాం మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ పాలనలోనూ మునుపెన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మక మార్పు కనిపిస్తోందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును దక్కించుకున్న శుభసందర్భంగా అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయంలో డిన్నర్ విత్ ద…

Read More