ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీకి CEO అని తెలుసా..!

ఐబొమ్మ వెబ్‌ సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 2019 నుంచి భారీ నెట్‌వర్క్‌ను నడుపుతూ వేలాది సినిమాలను పైరసీ చేసి.. ఇండస్ట్రీకి సుమారు రూ.3,000 కోట్ల నష్టం కలిగించిన ప్రధాన నిందితుడిగా రవిని గుర్తించారు. కాగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. విచారించిన జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రవిని చంచల్…

Read More

పశువుల హాస్టల్

ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. మనకు తెలిసే సరికి “ఇలా కూడా జరుగుతుందా?” అని ఆశ్చర్యపోతాం. అలాంటి ఒక అద్భుతం ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో చోటుచేసుకుంది — అక్కడ మనుషులకోసం కాదు, పశువుల కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఉంది! సాధారణంగా హాస్టల్ అంటే విద్యార్థులు లేదా ఉద్యోగులు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం పశువులే అతిథులు. పెళ్లిళ్లు, వేడుకలు లేదా ఇతర కార్యక్రమాల కోసం యజమానులు తమ ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లాల్సి వస్తే, పశువుల…

Read More

భారత్ లో ఇకపై మిగిలేది నాలుగు ప్రధాన బ్యాంకులే..

భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ మరోసారి ప్రధాన మార్పు దిశగా పయనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకుల విలీనం రెండో దశ (Bank Merger 2.0) కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే దేశంలో కేవలం నాలుగు పెద్ద ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), మరియు నరా బ్యాంక్…

Read More

నెల్లూరు జిల్లా – వారసత్వ భూమిపై వివాదం

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామానికి చెందిన మస్తానయ్య తన కుటుంబానికి చెందిన వారసత్వ భూమిపై ఇతరులు ఆక్రమణ యత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన తల్లి పేరున సర్వే నంబర్ 102/2లో 2.50 సెంట్ల భూమి ఉందని, తల్లిదండ్రుల మరణానంతరం అది వారసులైన తమకే చెందాలని తెలిపారు. అయితే గ్రామస్థులు చిడదల సుధాకర్, చిడదల మంగమ్మ తమ పొలంపై హక్కులు ఉన్నట్లుగా చూపుతూ, నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దొంగతనంగా తయారు చేశారని ఆయన ఆరోపించారు….

Read More

వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్, నవంబర్ 1:రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న రైతులు మరియు ప్రజలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాంచందర్ రావు స్వయంగా సందర్శించి పరామర్శించారు. మున్నీరు ముంచెత్తిన 3 టౌన్ కాలనీ, మోతినగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పర్యటించారు. అక్కడి బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు,…

Read More

హైదరాబాద్‌లో అమానవీయ ఘటన

హైదరాబాద్: నగర శివారు ప్రాంతంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరిచయం నుంచి నేరం వరకు… పుప్పాలగూడకు చెందిన బాలిక ఈ నెల 7న Charminar వద్ద షాపింగ్‌కు వెళ్లిన సమయంలో ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసే 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. అతను బాలిక ఫోన్ నంబర్ తీసుకుని తరచూ మాట్లాడడం ప్రారంభించాడు. ఈ…

Read More

అలీ రీ-ఎంట్రీ ఫిక్స్..? రాజకీయ వేదికపై మళ్లీ అలీ హడావిడి..!

సినీ నటుడు అలీ మళ్లీ రాజకీయ వేదికపైకి రాబోతున్నారా..? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారా..?రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న అలీ, సినిమాలతో బిజీగా గడిపారు.అయితే తాజాగా ఆయన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను కలవడం రాజకీయ చర్చలకు దారితీసింది.వంశీ మోహన్‌తో ఆ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో,అలీ రాజకీయ రీ-ఎంట్రీ…

Read More

జనగామ రైతుల కార్యక్రమంలో ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతల ఘర్షణ

జనగామ: దేవరుప్పుల రైతు వేదిక వద్ద జరుగుతున్న రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత సృష్టించింది. ఈ ఘటనలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి మరియు కాంగ్రెస్ నేత, పీఎసీఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణ మూర్తి గౌడ్ మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. 📌 ఘర్షణ నేపథ్యం పెద్ది కృష్ణ మూర్తి గౌడ్ ప్రసంగంలో రైతులకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా రైతులకు అన్యాయం జరిగితే మా పార్టీ ఎమ్మెల్యే అయినా ఊరుకునేది లేదని సౌకర్యంగా…

Read More

హైదరాబాద్ లో మంచినీళ్లు, ప్రసాదాల్లో విషం.. బయటపడ్డ భయంకర ఉగ్రకుట్ర

దేశంలో మళ్ళీ అల్లకల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ ప్లాన్ లే వేశారు. దీని కోసం పెద్ద నగరాలనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలో పేలిన కారు బాంబే ఇందుకు నిదర్శనం.దీని తరువాత ఫరీదాబాద్ లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు బయటపడడం ద్వారా మరిన్ని ఉగ్ర దాడులకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. దాంతో హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఫ్లానే బయటపడింది.Voice overతాజాగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఒక హైదరాబాద్ డాక్టర్ సయ్యద్…

Read More