సనాతన ధర్మ బోర్డుకు ఇదే సరైన సమయం: పవన్ కల్యాణ్

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోసారి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను గుర్తు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యిని వినియోగించినట్లుగా సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ స్పష్టం చేసిన అంశంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ న్యూస్ రిపోర్టును షేర్ చేసిన ఆయన .. మరో ట్వీట్ తన అభిప్రాయాలు వెల్లడించారు. తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే.. తినుబండారం కాదన్నారు. తిరుమలకు ఏటా రెండున్నర కోట్ల మంది వస్తారని.. తిరుమల…

Read More

అఖండ 2’నుంచి ఫస్ట్ సింగిల్.. బాలయ్య విశ్వరూపం

నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు వినగానే వచ్చే ఎలక్ట్రిక్ జోష్‌… మాస్ వైబ్‌… పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, రక్తం మరిగించే డైలాగులే గుర్తుకొస్తాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలున్నా బాలయ్య లాంటి మాస్ ఇమేజ్ మరొకరికి లేదంటే అతిశయోక్తి ఉండదేమో. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, రౌద్ర నృసింహం లాంటి స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ పంథాలో బోయపాటి శ్రీను చూపే దుమ్ము రేపే ట్రీట్‌ ఈ రెండు శక్తులు కలిసినపుడు వచ్చే తుఫాన్ మామూలుగా…

Read More

రాష్ట్రానికి కనీసం రూ.30 వేల కోట్ల నష్టం

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఇంకా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంటును మళ్లీ మంజూరు చేస్తుందని ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఇక్కడి పరిస్థితులను స్పష్టంగా వివరించింది. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏ స్థాయిలో పడిపోయిందో, పదేళ్ల తర్వాత కూడా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో విశ్లేషించి చెప్పింది. అయినా,…

Read More

జాఫర్ గడ్‌లో మా ఇల్లు అనాధాశ్రమాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

జనగామ జిల్లా జాఫర్ గడ్ లో మా ఇల్లు అనాధాశ్రమాన్ని సందర్శించిన మంత్రి సీతక్క జనగామ జిల్లా జాఫర్ గడ్ మండలంలో ఉన్న మా ఇల్లు అనాధాశ్రమాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న చిన్నారులతో ఆత్మీయంగా మమేకమై వారి ఆరోగ్యం, చదువు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో కాసేపు గడిపి, వారి కష్టసుఖాలను ఓర్పుగా విని ధైర్యం చెప్పారు. మా ఇల్లు అనాధాశ్రమాన్ని నిర్వహిస్తున్న గాదె ఇన్నయ్య ప్రస్తుతం NIA చేత…

Read More

శ్రీవారి దర్శనం పేరుతో కోటి కొట్టేసిన కేటుగాడు

తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తానని చెప్పి భక్తులను నమ్మించి కోటి రూపాయలకు పైగా కొల్లగొట్టిన ఓ కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన బురిగాల అశోక్‌ కుమార్‌రెడ్డి ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే… అశోక్ కుమార్ రెడ్డి “రాక్‌స్టార్ ఈవెంట్స్” పేరుతో ఓ నకిలీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను సృష్టించాడు.తనకు రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి, శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, సుప్రభాత సేవ టికెట్లు,…

Read More

ప్రైవేటీకరణ వద్దు.. విశాఖ స్టీల్ భవితవ్యం ఏంటి..?

ఏ ఉద్యోగి అయినా తప్పనిసరిగా పని చేయాలి. ఆ పనికి తగ్గట్టు వేతనం తీసుకోవాలి. అది ఎవరికైనా వర్తిస్తుంది కూడా. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఈ మాట ప్రధానంగా వినిపిస్తుంది. కానీ ఎక్కడ వివాదం చోటు చేసుకోదు. కానీ ప్రభుత్వ రంగంలో మాత్రం పనిచేయమంటే ఉద్యోగులకు కోపం. పనికి తగ్గట్టు వేతనం ఇస్తామంటే అక్కడ కుదరదని ఉద్యోగులు తేల్చి చెబుతారు. ఎందుకంటే అది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి. ప్రైవేట్ రంగంలో మరో మాటకు తావు ఉండదు. అలాగని…

Read More

ఉద్యోగులకు గుర్తింపు నిబద్ధతతోనే: ప్రొఫెసర్ కోదండరాం

ఉద్యోగులకు గుర్తింపు నిబద్ధతతోనే: ప్రొఫెసర్ కోదండరాంతెలంగాణ : విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తేనే ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వార్డ్ ఆఫీసర్లు తమ పే స్కేల్​ను సవరించి, జూనియర్ అసిస్టెంట్ పే స్కేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రస్థాయి హడక్ కమిటీని కూడా ఏకగ్రీవంగా…

Read More

ఏపీ – తెలంగాణ : కొత్త జిల్లాల కసరత్తులో 5 విలీన గ్రామాల హాట్ టాపిక్!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు వేగంగా కొనసాగుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదిక సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో మరో పాత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది — 2014లో రాష్ట్ర విభజన సమయంలో విలీనమైన భద్రాచలం పరిధిలోని ఐదు గ్రామాల అంశం. ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ మరోసారి గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర…

Read More
ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యం!

రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్ రెడ్డి క్లారిటీ | ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యం!

రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. రియాజ్ అనుమానాస్పద స్థితిలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, రూం బయట ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ దగ్గర ఉన్న తుపాకిని లాక్కునేందుకు ప్రయత్నించాడని డీజీపీ వెల్లడించారు. గన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించిన నేపథ్యంలో, పరిస్థితిని సమర్థంగా నియంత్రించేందుకు పోలీసులు గట్టిగా స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. “రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే అక్కడున్న ప్రజల ప్రాణాలు పోయే…

Read More