Breaking News

విద్యార్థుల్లో విద్యాసామర్ధ్యాల పరిశీలన

లక్ష్య సాధనకు ప్రణాళికతో ముందుకు సాగాలి పదో తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ను సందర్శించిన తెలంగాణ ప్రాంత శైక్షణిక్ సంయోజక్ ముధోల్ జులై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత శైక్షణిక్ సంయోజక్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు సూచించారు. ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలను…

Read More

వరద కాలువలో నీటిని నింపి రైతులకు సాగునీరు అందించాలి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.

రివర్స్ పంపింగ్ ప్రతిపాదనలు వారంలో సిద్ధం చేయాలి – సబ్ కాంట్రాక్టర్ల సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం వేల్పూర్, జూలై 2: E6 న్యూస్– T, గంగాధర్ నియోజకవర్గ పరిధిలోని గాండ్లపేట్ వద్ద వరద కాలువ మరమ్మత్తు పనులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించి రివర్స్ పంపింగ్ ద్వారా కాలువను నింపి ఆయకట్టు గ్రామాల రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…

Read More

E6TV బిగ్ బ్రేకింగ్ నిజామాబాద్ జిల్లా హిస్టరీలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్ స్కామ్ కమ్మర్‌పల్లి నకిలీ వైద్య సామ్రాజ్యం గుట్టురట్టు

అనుమతులు లేవు అర్హత అంతకన్నా లేదు రెండేళ్లుగా సాగుతున్న చావుల దందాబెడ్లు ఈసీజీ ఎక్స్‌రే అంతా దొంగ కాపురం సామాన్యుల రక్తం తాగుతున్న ముఠా అనుమతులు లేవు అర్హత అంతకన్నా లేదు రెండేళ్లుగా సాగుతున్న చావుల దందాబెడ్లు ఈసీజీ ఎక్స్‌రే అంతా దొంగ కాపురం సామాన్యుల రక్తం తాగుతున్న ముఠాఅधिकारियोंల జేబుల్లో నోట్ల కట్టలు జనం ప్రాణాలకు లేవా విలువలు డీఎంహెచ్‌ఓ గారు సమాధానం చెప్పండికమ్మర్‌పల్లి నిజామాబాద్ జిల్లాఅక్కడ బోర్డు చూస్తే కార్పొరేట్ రేంజ్ బిల్డింగ్ కనిపిస్తుంది….

Read More

ప్రశాంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు: ముత్యాల సునీల్ కుమార్

భీంగల్, జూలై 16: E6 న్యూస్ తాటికొండ గంగాధర్ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన బాధ్యతలను పూర్తిగా విస్మరించి, ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితమయ్యారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆరోపించారు. భీంగల్ మండల కేంద్రంలోని ప్రతిపాదిత 100 పడకల ఆసుపత్రి వద్ద గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022 జూన్ 18న రూ.35 కోట్ల అంచనా వ్యయంతో…

Read More

ఫీజు రియంబర్స్మెంట్ విడుదల వరకు పోరాటం కొనసాగుతుంది: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా

బీజేపీ ఆధ్వర్యంలో ‘ఇందూరు రణభేరి’ నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు ఇందూరు, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పనిలో కమిషన్లకు పాల్పడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్‌లో నిర్వహించిన ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ…

Read More

ఫాం పాండ్‌ల నిర్మాణంతో నీటి సంరక్షణకు ప్రాధాన్యం

మద్నూర్‌లో ఐకేపీ సిబ్బందికి సమీక్షా సమావేశం మద్నూర్, జూలై 28: (E6 tv NEWS ప్రతినిధి). వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఫాం పాండ్‌లు నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. మద్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మద్నూర్, బిచ్కుంద మండలాల ఐకేపీ వీఓఏలు (VOAలు), సీసీలు (CCలు) పాల్గొన్న సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డీపీఎం సాయిలు, సురేష్ హాజరై ఫాం పాండ్‌ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి నిల్వలను…

Read More

ట్యాంక్ బండ్ వద్ద ‘నల్ల చొక్కాల’ నిరసన.. బండి సంజయ్ కుమారుడి అరెస్ట్‌కు సిపిఐ డిమాండ్!

హైదరాబాద్:కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (CPI) హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు.కార్యక్రమ వివరాలు:తేదీ: మే 12, 2026సమయం: ఉదయం 11:00 గంటలకువేదిక: అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్, హైదరాబాద్.ప్రధాన అంశం: నిరసనకారులందరూ నల్ల చొక్కాలు ధరించి నిరసన వ్యక్తం…

Read More

అమీన్‌పూర్‌లో ‘హైడ్రా’ గర్జన: రూ. 15,000 కోట్ల విలువైన 861 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

Hyderabad: నగర శివారులోని భూమాఫియా గుండెల్లో ‘హైడ్రా’ (HYDRAA) వణుకు పుట్టిస్తోంది. దశాబ్దాలుగా కబ్జాల చెరలో ఉన్న విలువైన ప్రభుత్వ ఆస్తులను రక్షించే క్రమంలో భాగంగా, శనివారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఒక భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఏకంగా 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసింది. స్వాధీనం చేసుకున్న ఈ భూమి బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ. 15 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.ఆపరేషన్ ముఖ్యాంశాలు:ప్రభుత్వ…

Read More

నిర్ణీత గడువులోగా ఆలయపుణ నిర్మాణ పనులు పూర్తి చేయాలి

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ పనుల పరిశీలన భక్తులకు ఇబ్బందులు లేకుండా బాలాలయంలో అన్ని వసతులు కల్పించాలి భైంసా సబ్ కలెక్టర్ ఆదేశం బాసర జూలై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ పునర్నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భైంసా సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు….

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More