Breaking News

జాఫర్ గడ్‌లో మా ఇల్లు అనాధాశ్రమాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

జనగామ జిల్లా జాఫర్ గడ్ లో మా ఇల్లు అనాధాశ్రమాన్ని సందర్శించిన మంత్రి సీతక్క జనగామ జిల్లా జాఫర్ గడ్ మండలంలో ఉన్న మా ఇల్లు అనాధాశ్రమాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న చిన్నారులతో ఆత్మీయంగా మమేకమై వారి ఆరోగ్యం, చదువు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో కాసేపు గడిపి, వారి కష్టసుఖాలను ఓర్పుగా విని ధైర్యం చెప్పారు. మా ఇల్లు అనాధాశ్రమాన్ని నిర్వహిస్తున్న గాదె ఇన్నయ్య ప్రస్తుతం NIA చేత…

Read More

విజన్ 2047 లక్ష్యం: ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామన్న సీఎం చంద్రబాబు – విశాఖకు $15 బిలియన్ల గూగుల్ పెట్టుబడి

విజన్ 2047 లక్ష్యం: ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామన్న సీఎం చంద్రబాబు – విశాఖకు $15 బిలియన్ల గూగుల్ పెట్టుబడిముంబై: ప్రతిష్టాత్మక ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల వేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తుపై తన స్పష్టమైన విజన్‌ను ఆవిష్కరించారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగరించి, సంస్కరణల ద్వారా సంపద సృష్టించి, ఆ సంపదను పేదలకు పంచడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.ఐటీ నుంచి ఏఐ వరకు: గూగుల్ భారీ…

Read More

ఖమ్మంకు టీపీసీసీ బాస్.. మంత్రులతో కలిసి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం!

ఖమ్మం: రాజకీయ సందడికి వేదిక కానున్న ‘సంజీవరెడ్డి భవన్’తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక కేంద్రమైన ఖమ్మం జిల్లాలో రేపు (మంగళవారం) టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించనున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) నూతన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.కీలక నేతల సమక్షంలో పదవీ బాధ్యతలు:ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, అధికార ప్రతినిధులు మరియు ఎగ్జిక్యూటివ్ సభ్యులు రేపు ఉదయం 10:00 గంటలకు…

Read More

వైకుంఠం ఏకాదశి శుభాకాంక్షలు

కోటి ఏకాదశులకు సమానమైనది వైకుంఠ ఏకాదశి. ఆ నారాయణుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 💐 తిరుమల సమాచారం 🚩 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం . 🚩 లక్కీ డిప్ లో సెలెక్ట్ అయి, టోకెన్ ఉన్న భక్తులకి మాత్రమే దర్శనానికి అనుమతి. 🚩 రెండంచెల తనిఖీనీ (Double checking) పాటిస్తున్న టీటీడీ. 🚩 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,631 🚩 18,609…

Read More

ప్రముఖ గాయని ఆశా బోన్సులే కన్నుమూత: నందమూరి బాలకృష్ణ తీవ్ర సంతాపం!

హైదరాబాద్: భారతీయ సంగీత సామ్రాజ్ఞి, ‘ఆశా ది గ్రేట్’ ఆశా బోన్సులే మరణం పట్ల హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఏడు దశాబ్దాల పాటు తన గాత్ర మాధుర్యంతో కోట్లాది మందిని అలరించిన ఆమె మరణం భారతీయ సంగీత రంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.ఆమె పాటలు అజరామరం.. బాలయ్య భావోద్వేగంఆశా బోన్సులే మరణవార్త తనను ఎంతో కలిచివేసిందని బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతో…

Read More

ఇంటర్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం 113 అద్భుతమైన కెరీర్ ఆప్షన్లు ఇవే!

హైదరాబాద్, E6TV:ఇంటర్మీడియట్ పూర్తికాగానే విద్యార్థులు, తల్లిదండ్రుల ముందున్న అతిపెద్ద ప్రశ్న.. “నెక్స్ట్ ఏంటి?”. కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా వందలాది ఉన్నతమైన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. సీ.బీ.ఎస్.ఈ (CBSE) ప్రత్యేకంగా రూపొందించిన బుక్‌లెట్ ఆధారంగా విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేసే 113 కోర్సుల వివరాలను E6TV మీ ముందుకు తెస్తోంది.మీ అభిరుచికి తగ్గ కోర్సును ఎంచుకుని, కెరీర్‌లో రాణించేందుకు ఈ జాబితా ఎంతో ఉపయోగపడుతుంది.1. ఇంజనీరింగ్ & టెక్నాలజీ (Engineering Streams)సాంకేతిక…

Read More

*మార్కెట్ కమిటీలో ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు**

*కేక్ కట్ చేసి, కార్మికులకు పండ్ల పంపిణీ చేసిన ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి** *హాజరైన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్మిక సంఘాల నాయకులు.* *మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని వెల్లడి.** (ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్)తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప…

Read More

ఏపీలో హృదయవిదారక ఘటన

ఏపీలో హృదయవిదారక ఘటన ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక చెత్త రిక్షాలో నిరుపేద మహిళ మృతదేహం తరలింపుమన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించి రాదమ్మ మరణించగా, ఆసుపత్రిలో అంబులెన్స్ లేక ప్రైవేట్ వాహనానికి కిరాయి చెల్లించలేక చెత్త రిక్షాపై…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు – కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు; ఇది తెలంగాణ రైతాంగ విజయం!by thou uyy

భీంగల్ (నిజామాబాద్ జిల్లా) – E6TV స్పెషల్ రిపోర్ట్ (శివ):కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలకు హైకోర్టు తీర్పుతో తెరపడిందని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి చెంపపెట్టు అని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్, బీజేపీల వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.మండల పార్టీ అధ్యక్షులు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల…

Read More