Breaking News

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)  అందుబాటులో ఉన్న సేవా వివరాలు

Reminder ⏰ ఈరోజు (01-07-2026) అందుబాటులో ఉన్న సేవల వివరాలు: సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించి, ట్రస్టులు/స్కీమ్స్ దాతలకు దర్శనం మరియు వసతి కోటా బుకింగ్ 01.07.2026 ఉదయం 11:30 గంటల నుండి అందుబాటులో ఉంటుంది. ⚠️గమనిక: శ్రీవారి బ్రహ్మోత్సవాల కారణంగా 15.09.2026 & 23.09.2026 తేదీలలో బ్రేక్ దర్శనం మరియు 13.09.2026 నుండి 25.09.2026 వరకు వసతి సదుపాయం వర్తించవు;అలాగే 16.09.2026 నుండి 22.09.2026 వరకు బ్రేక్ దర్శనం కేవలం ‘మహా లఘు దర్శనం’ మాత్రమే…

Read More

ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి.. ఖాళీగా ఉన్న 39,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి: బీఆర్‌ఎస్ డిమాండ్!

హైదరాబాద్ : ఎన్నికల హామీ మేరకు నిరుపేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లను అందించాలని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖాళీగా ఉన్న 39,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను తక్షణమే అర్హులకు కేటాయించాలని బీఆర్‌ఎస్ (BRS) పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో లబ్ధిదారుల నుండి రూ. 6 లక్షలు వసూలు చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బీఆర్‌ఎస్ నిలదీత గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత,…

Read More

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ శివ ఠాకూర్ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. జిల్లా శిక్షణ మరియు ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో, TOMCOM సౌజన్యంతో గురువారం నిజామాబాద్ నగరంలోని వర్ని చౌరస్తా జనార్దన్ గార్డెన్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన నగర మేయర్ ఉమారాణితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన…

Read More

₹5,500 కోట్లతో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్.. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో మైలురాయి: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్!

హైదరాబాద్: ఆదిలాబాద్ విమానాశ్రయం (Adilabad Airport) ఏర్పాటుకు ఆమోదం లభించడం కేవలం ఒక జిల్లాకే పరిమితమైన అంశం కాదని, ఉత్తర తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇది ఒక రమ్యమైన అవకాశమని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) మరియు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సంయుక్తంగా అభివృద్ధి చేయనున్న ఈ ‘జాయింట్ యూజర్…

Read More

బోడుప్పల్ భూ పోరాటం సందర్భంగా తెలంగాణ రక్షక సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అరెస్ట్

బోడుప్పల్, జూలై 2: బోడుప్పల్‌లో నిర్వహించిన భూపోరాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూపోరాటం సందర్భంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు…

Read More

నిజామాబాద్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం.. కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తీవ్ర విమర్శలు

నీట్ అంశంపై కాంగ్రెస్ ఆందోళనలను తప్పుబట్టిన అర్బన్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌తో పాటు కొన్ని రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు దిష్టిబొమ్మ దహనం సందర్భంగా పోలీసులతో  తోపులాట ఇందూరు, జూలై 22: E6 tv NEWS శివ ఠాకూర్ నీట్ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆందోళనలను తీవ్రంగా తప్పుబడుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. బుధవారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను…

Read More

దశల వారిగా గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

దేగాం, బిజ్జూర్, లింగా గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం మహిళా సమైక్య భవనాలు, పాఠశాల ప్రహరీ గోడ, జలసిరి కార్యక్రమానికి శ్రీకారం ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు – విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే బైంసా, జూలై 23: E6 tv NEWS తిరుపతి గౌడ్. దశలవారీగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బైంసా మండలంలోని దేగాం గ్రామంలో రూ.7 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను,…

Read More

సన్‌రైజర్స్ ‘అన్‌సంగ్ హీరో’ మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.. ఆరెంజ్ ఆర్మీ విజయాల్లో కీ రోల్!

హైదరాబాద్: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జైత్రయాత్ర కొనసాగిస్తోంది. అయితే ఈ విజయాల వెనుక ట్రావిస్ హెడ్ మెరుపులు, క్లాసెన్ సిక్సర్లు ఎంత ఉన్నాయో.. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతూ జట్టును గెలిపిస్తున్న మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పాత్ర అంతకు మించి ఉంది. బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తూ, బాల్‌తో కీలక వికెట్లు తీస్తూ.. సన్‌రైజర్స్‌కు అసలైన ‘అన్‌సంగ్ హీరో’గా నిలుస్తున్నాడు ఈ ఆంధ్ర ఆల్ రౌండర్.  నితీష్ ‘ఆల్…

Read More

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో అభివృద్ధి పనుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు

భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో అభివృద్ధి పనుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు ఇప్పుడు మరింత వేడెక్కాయి. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, బస్ డిపో, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను భీంగల్ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. గత ప్రభుత్వం చేసిన పనులను తమ ఖాతాలో వేసుకోవడమే కాకుండా, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్…

Read More

గ్రామాల్లో ఇంధన కేంద్రాలు: రూ. 700 కోట్లతో సీబీజీ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు!

గ్రామాల్లో ఇంధన కేంద్రాలు: రూ. 700 కోట్లతో సీబీజీ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు! హైదరాబాద్/సిద్దిపేట:తెలంగాణ రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ రంగంలో దేశానికే దిక్సూచిగా నిలిపేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా “సర్క్యులర్ ఎకానమీ”ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా నర్మెట్టలో భారీ బయో గ్యాస్ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది.రూ. 700 కోట్లతో భారీ ప్రాజెక్ట్ – మంత్రి శ్రీధర్…

Read More