Breaking News

ప్రభుత్వ రోడ్డు కబ్జా కతనంపై ముందుకు సాగని అధికారులు,

ప్రభుత్వ స్థలంలో మహిళా భవనం ఏర్పాటు చేయాలని స్థానిక మహిళల డిమాండ్ నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ (శివ ఠాకూర్): నగరంలోని 35వ డివిజన్‌లో ప్రభుత్వ రోడ్డు కబ్జాకు సంబంధించిన అంశంపై అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికుల్లో అసంతృప్తికి దారితీసింది. ప్రభుత్వ రోడ్డు ఆక్రమణపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత శాఖలు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాన్ని సంబంధిత ప్రైవేట్ పాఠశాల క్రీడా ప్రాంగణంగా ఎలా వినియోగిస్తారనే…

Read More

మాదిగల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తాం: డా,పేరుమాండ్ల రామకృష్ణ

నిజామాబాద్, జూలై 1: మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో సంస్థ ముఖ్య సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి సంస్థను బలోపేతం చేయడం, మాదిగ సమాజ హక్కుల సాధన, ఎస్సీ వర్గీకరణ అమలు, సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని విస్తరించడంపై సమావేశంలో చర్చించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల…

Read More

పిన్నమనేని సాయి బాబా మృతి… కన్నీటి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు

ఈరోజు స్వర్గస్తులైన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు, సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పిన్నమనేని సాయి బాబా గారి పార్థివ దేహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారు, జైరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పడి గోపాల్ రెడ్డి గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పోలంపల్లి అశోక్ కుమార్ గారు, రాష్ట్ర బీసీ సెల్ మాజీ అధ్యక్షులు శ్రీపతి…

Read More

18 ఏళ్లుగా ఇందూరు జిల్లాను ఎడారిగా మార్చింది కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలే: దినేష్ పటేల్ కులాచారి

సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శ – రైతులను మోసం చేస్తే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలకు హెచ్చరిక నిజామాబాద్, జూలై 18: E6 tv NEWS (శివ ఠాకూర్). గత 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇందూరు జిల్లా ఎడారిగా మారుతోందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆరోపించారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,…

Read More

బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడుద్దాం.. సిర్పూర్ అభివృద్ధియే నా లక్ష్యం: సర్పంచ్ పిలుపు!

నిజామాబాద్, ఏప్రిల్ 13 (E6TV ప్రతినిధి):భారత రాజ్యాంగ పితామహుడు, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ సర్పంచ్ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన బాబాసాహెబ్ ఆశయాలను స్మరించుకుంటూ, గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని ఆయన పునరుద్ఘాటించారు.అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తిగా..ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అంబేద్కర్ కలలుగన్న సామాజిక సమానత్వం కేవలం అభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బాబాసాహెబ్ చూపిన మార్గంలో…

Read More

విద్యార్థుల్లో విద్యాసామర్ధ్యాల పరిశీలన

లక్ష్య సాధనకు ప్రణాళికతో ముందుకు సాగాలి పదో తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ను సందర్శించిన తెలంగాణ ప్రాంత శైక్షణిక్ సంయోజక్ ముధోల్ జులై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత శైక్షణిక్ సంయోజక్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు సూచించారు. ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలను…

Read More

విద్యా వ్యవస్థను కాపాడుకుందాం! విద్యార్థి సంఘాల పిలుపు.

బోధన్: E6 న్యూస్ (ఔరాద్ అశోక్). బోధన్ పట్టణంలో బీఆర్ఎస్వీ (BRSV), బీవీఎఫ్ (BVF), జీవీఎస్ (GVS) గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు వడ్ల సతీష్ చారి, జాదవ్ ప్రవీణ్ నాయక్, సిరివెసు సంతోష్ మాట్లాడుతూ, బోధన్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థలు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ పట్టణాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాయని తెలిపారు. అయితే కొందరు విద్యార్థి సంఘాల నాయకులు స్వప్రయోజనాల…

Read More

ఉప ముఖ్యమంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు  పటేల్. ముధోల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చ – బుద్ధ విహారాలు, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు, సెంట్రల్ లైటింగ్‌కు హామీ.

ముధోల్, జూలై 7: E6 న్యూస్ (తిరుపతి గౌడ్). ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆయన ఉప ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గంలో బుద్ధ విహారాల నిర్మాణం, ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటు, పలు దేవాలయాల వద్ద సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ల ఏర్పాటుకు అవసరమైన…

Read More

మహిళా బిల్లు ముసుగులో బీజేపీ ‘డీలిమిటేషన్’ కుట్ర బట్టబయలు: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజం

హైదరాబాద్: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో ఉత్తర భారతంలో సీట్లు పెంచుకుని, అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ పన్నిన ‘డీలిమిటేషన్’ దొంగ అజెండా దేశం ముందు బహిర్గతమైందని ఆయన మండిపడ్డారు.రాజకీయ పరాభవం – ప్రజాస్వామ్య విజయంఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని, కేవలం రాజకీయ…

Read More