Breaking News

వర్షం ఎప్పుడూ రాని గ్రామం – భూమిపై ఇంకా ఛేదించని రహస్యం!E6TV స్పెషల్ న్యూస్ స్టోరీ

వర్షం ఎప్పుడూ రాని గ్రామం – భూమిపై ఇంకా ఛేదించని రహస్యం! సనాః (యెమెన్) – ఈ భూమిపై ఇంకా అనేక రహస్యాలు మనిషిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. అలాంటి అద్భుతమైన, నమ్మశక్యం కాని ఒక విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వర్షం ఎప్పుడూ చూడని ఒక గ్రామం ఉందని మీరు వింటే ఆశ్చర్యపోతారు కదా? కానీ ఇది నిజం! యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉన్న హర్జా ప్రాంతం, మనఖ్ డైరెక్టరేట్ సమీపంలోని అల్-హుతైబ్ గ్రామం ఈ…

Read More

వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్, నవంబర్ 1:రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న రైతులు మరియు ప్రజలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాంచందర్ రావు స్వయంగా సందర్శించి పరామర్శించారు. మున్నీరు ముంచెత్తిన 3 టౌన్ కాలనీ, మోతినగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పర్యటించారు. అక్కడి బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు,…

Read More

విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా ముంబైలో నిరసనలు.. 400 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు!

ముంబై: వివిధ పోటీ పరీక్షల లీకేజీలకు నిరసనగా ఢిల్లీలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిరసనలు మిన్నంటాయి. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారనే ఆరోపణలతో ముంబై పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 13 ఎఫ్‌ఐఆర్‌లు.. 400 మందిపై కేసులు చట్టవిరుద్ధంగా సమావేశం కావడం, నిషేధాజ్ఞలను ఉల్లంఘించారనే కారణంతో జూలై 18 నుండి జూలై 22 మధ్య కాలంలో ముంబైలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం…

Read More

నిజామాబాద్ – బెంగళూరు లహరి బస్సు కు కొత్త బోర్డింగ్ పాయింట్లు

నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ (శివ ఠాకూర్) నిజామాబాద్–హైదరాబాద్–బెంగళూరు మధ్య నడిచే టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ సీటర్ & స్లీపర్ బస్సు సర్వీసుకు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బోర్డింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిజామాబాద్ రీజియన్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి తెలిపారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నగరంలో మెడ్చల్, కొంపల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్, ఆరాంఘర్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ప్రాంతాలను కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల…

Read More

“రోజూ శునకాల దాడులే..” వీధి కుక్కల బెడదపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన — ‘సుయో మోటు’గా పిల్ స్వీకరణ!

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల బెడద, నిత్యం జరుగుతున్న కుక్కల దాడి ఘటనలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగరంలో వీధి కుక్కల నిర్వహణ, నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు హైకోర్టు గురువారం స్వచ్ఛందంగా (Suo Motu) ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) స్వీకరించింది. “రోజూ దాడి ఘటనలే.. సామాన్యుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు” జస్టిస్ దినేష్ మెహతా, జస్టిస్ రజనీష్ కుమార్ గుప్తాలతో కూడిన ధర్మాసనం…

Read More

గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్స

మహిళ కడుపులో 14 సెంటీమీటర్ల రెండు గడ్డల తొలగింపు భీంగల్ శివసాయి ఆస్పత్రి వైద్యుల ఘనత తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం.. ఆస్పత్రి యాజమాన్యానికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు భీంగల్ జూలై 9: E6 న్యూస్ హెల్త్ :శివ ఠాకూర్ గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి భీంగల్ మండల కేంద్రంలోని శివసాయి ఆస్పత్రి వైద్యులు తమ వైద్య నైపుణ్యాన్ని చాటారు. సిరికొండకు చెందిన 40 ఏళ్ల మహిళ కడుపులో భారీ పరిమాణంలో రెండు గడ్డలను గుర్తించిన…

Read More

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో విషాదం

నలుగురు విద్యార్థులు నీటిలో మునిగి ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగింపు నిజామాబాద్, జూలై 26: (E6 tv NEWS). నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) వద్ద ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్టు నీటిలో నలుగురు విద్యార్థులు మునిగిపోగా, వారిలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మరో ఇద్దరు విద్యార్థులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ…

Read More

ఉద్యమకారులపై లాఠీచార్జి కాంగ్రెస్ ప్రభుత్వ పథకానికి నాంది: కల్వకుంట్ల కవిత

ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులా?.. మహిళలను ఈడ్చుకెళ్లడం దారుణమని మండిపాటు జూలై 2: (E6 న్యూస్- శివ ఠాకూర్) ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే వారిపై లాఠీచార్జీ చేసి, మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

Read More

ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలేకు నివాళి

పార్లమెంట్ ప్రాంగణంలో మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారికి ఘన నివాళులు అర్పించారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మరియు అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అపారమని నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రజాప్రతినిధులు, మహాత్మా ఫూలే గారి ఆలోచనలు నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలను తొలగించి, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఆయన లక్ష్యం ఇప్పటికీ ప్రాసంగికమని అభిప్రాయపడ్డారు. మహాత్మా ఫూలే గారి…

Read More