తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇస్తున్న ఎల్లో అలర్ట్

హైదరాబాద్: తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన హెచ్చరిక ప్రకారం, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయబడింది. 🌧️ వర్షాల వివరాలు వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం: 🌧️ ముఖ్యంగా ప్రభావిత జిల్లాలు ప్రజలు రోడ్లపై, పార్కింగ్‌లలో మరియు…

Read More

సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి – రాష్ట్ర ప్రభుత్వ మౌనం పై బీజేపీ ఆగ్రహం

సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి – రాష్ట్ర ప్రభుత్వ మౌనం పై బీజేపీ ఆగ్రహంలక్డికాపూల్ డీజీపీ కార్యాలయం ఎదుట నిరసనకు పిలుపు – అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు కార్యక్రమం ఘట్కేసర్ వద్ద గోవుల రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో గోరక్షక కార్యకర్త సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సోనును సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా బీజేపీ…

Read More

ప్రజా పాలన వారోత్సవాలు తెలంగాణ అభివృద్ధి

ప్రజా పాలన వారోత్సవాల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రతిపాదించింది , 2024 లో ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరపాలని ప్రకటించింది. దీనిలో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ ప్రజా పాలన అనే 9 రోజుల కార్యక్రమాల్లో డిసెంబర్ 1న విద్యార్థులకి వ్యాసరచనా పోటీలు, క్రీడా…

Read More

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్ర వర్షాలు, వరదల ముప్పు తలెత్తిన జిల్లాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటనకు బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్న సీఎం చంద్రబాబు —బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల వరద ప్రభావిత ప్రాంతాలపై విస్తృతంగా పరిశీలన చేయనున్నారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ అనంతరం,కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో…

Read More

పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసన

మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? – కేంద్రమంత్రి పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసనమందడం గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నిరసన సెగ తగిలించారు.మంత్రి నారాయణ సమక్షంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని వివరించుకుంటూ రైతు రామారావు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసాన్ని రైతు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.“మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు?”…

Read More

ఏ ఫ్రాంచైజీ ఎవరిని తీసుకుంటుందో..

ఐపీఎల్ 2026 సందడి మొదలైంది. నవంబర్ 15 ఆటగాళ్ల రిటెన్షన్‌కు ఆఖరి తేదీ కావడంతో ఫ్రాంచైజీలన్నీ ఆ పనిలో బిజీగా ఉన్నాయి. ఏ ఆటగాడిని వదులుకోవాలి.. ఎవరిని జట్టులో ఉంచాలి..! అనే విషయాలపై తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులోనే ట్రేడ్ డీల్ కూడా భాగమై ఉండటంతో ఈ చర్చలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ సీజన్‌లో సీఎస్కే(CSK) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja)ను వదులుకుని.. రాజస్థాన్ రాయల్స్…

Read More

పిన్నమనేని సాయి బాబా మృతి… కన్నీటి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు

ఈరోజు స్వర్గస్తులైన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు, సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పిన్నమనేని సాయి బాబా గారి పార్థివ దేహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారు, జైరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పడి గోపాల్ రెడ్డి గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పోలంపల్లి అశోక్ కుమార్ గారు, రాష్ట్ర బీసీ సెల్ మాజీ అధ్యక్షులు శ్రీపతి…

Read More

భారత్ లో ఇకపై మిగిలేది నాలుగు ప్రధాన బ్యాంకులే..

భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ మరోసారి ప్రధాన మార్పు దిశగా పయనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకుల విలీనం రెండో దశ (Bank Merger 2.0) కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే దేశంలో కేవలం నాలుగు పెద్ద ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), మరియు నరా బ్యాంక్…

Read More

రాజమౌళి పై కేసు

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రీయ వానరసేన అనే సంస్థ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదును అందజేసింది. వారణాసి సినిమా టైటిల్ లాంచింగ్ కార్యక్రమంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపించింది. ఆ ఫిర్యాదులో వానరసేన సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు. ఇటీవల సినిమాల్లో హిందూ దేవతలను కించపరిచే ధోరణి పెరిగిందని.. మత విశ్వాసాలను దెబ్బతీయడం…

Read More

జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ నేతల ఘర్షణ

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉగ్రతకల సంఘటన చోటు చేసుకుంది. రహమత్ నగర్ ప్రాంతంలో ప్రచారం చేస్తున్న సమయంలో నవీన్ యాదవ్ గ్యాంగ్ మరియు భవాని శంకర్ గ్యాంగ్ మధ్య గొడవ రేకెత్తింది. ఘటన వివరాలు పార్టీ నేతలు గల్లాలు పట్టుకొని ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వెళ్ళారు. ఈ ఘర్షణలో ప్రాధానంగా భవాని శంకర్ గ్యాంగ్, కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రభావం ఈ సంఘటన తర్వాత, ప్రచార…

Read More