Breaking News

అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి: ఇందిరా పార్క్ వద్ద ఎస్‌కెఎం భారీ ధర్నా!

హైదరాబాద్: అమెరికా-భారత్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దేశ రైతాంగం పాలిట శాపంగా మారిందని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) నేతలు మండిపడ్డారు. ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.ముఖ్య అంశాలు:రైతుల జీవితాల్లో చీకటి: కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం కుదుర్చుకున్న ఈ ఒప్పందం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి, అన్నదాతల జీవితాలు అంధకారమవుతాయని నేతలు ఆందోళన…

Read More

ఉద్యమకారులపై లాఠీచార్జి కాంగ్రెస్ ప్రభుత్వ పథకానికి నాంది: కల్వకుంట్ల కవిత

ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులా?.. మహిళలను ఈడ్చుకెళ్లడం దారుణమని మండిపాటు జూలై 2: (E6 న్యూస్- శివ ఠాకూర్) ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే వారిపై లాఠీచార్జీ చేసి, మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

Read More

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బోణి: పతకం ఖాయం చేసిన లవ్లీనా బొర్గోహైన్!

గ్లాస్గో : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌ తొలి పతకాన్ని ఖరారు చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ కేటగిరీలో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది. డ్రా తో కలసివచ్చిన అదృష్టం కేవలం ఐదుగురు బాక్సర్లు మాత్రమే ఉన్న డ్రాలో లవ్లీనాకు మొదటి రౌండ్‌లో ‘బై’ (Bye) లభించింది. దీనితో ఆమె…

Read More

శ్రీనగర్–జాకోర గ్రామాల్లో 31 సీసీ కెమెరాల ప్రారంభం.

‘ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం’ – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలో ప్రజల అప్రమత్తతే కీలకమని పిలుపు. ‘మన ఊరు–మన భద్రత–మన బాధ్యత’ కార్యక్రమంలో కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం. వర్ని, జూలై 8: E6 క్రైమ్ (శివ ఠాకూర్).  ప్రజల భద్రతే లక్ష్యంగా చేపట్టిన ‘మన ఊరు–మన భద్రత–మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్, జాకోర గ్రామాల్లో మొత్తం 31 సీసీ…

Read More

తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని మోదీకి మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పలు కీలక ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేఖలోని ప్రధాన అంశాలు ఇవే:మెట్రో మరియు రవాణా ప్రాజెక్టులు:హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలి. 38,595 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టును జాయింట్ వెంచర్ పద్ధతిలో…

Read More

కేటీఆర్‌కు జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్: “తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పిల్లల చావు కోరుకుంటావా.. ఇదేనా నీ సంస్కృతి?”

కేటీఆర్‌కు జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్: “తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పిల్లల చావు కోరుకుంటావా..

Read More

ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న నమ్మకం..

ప్రైవేట్ స్కూళ్ల నుంచి 5,111 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరిక. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానం – ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను అభినందించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి. నిజామాబాద్, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్).ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక వసతులు, డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం, విద్యార్థి కేంద్రిత విద్యా విధానాలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని…

Read More

కోటి దాటిన బాసర అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం

బాసర జూలై 2: E6 న్యూస్ (తిరుపతి గౌడ్) బాసర, జూలై 2: E6 న్యూస్(తిరుపతి గౌడ్) నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో 49 రోజుల హుండీల లెక్కింపు గురువారం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) అంజనీ దేవి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 49 రోజుల హుండీ ద్వారా రూ.1,06,45,359 నగదు ఆదాయం లభించినట్లు తెలిపారు. అదనంగా 78 గ్రాముల…

Read More

అభివృద్ధి పనుల్లో నాణ్యతతో రాజీపడేది లేదు: ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం!

ఖమ్మం: ప్రజాధనంతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ (Underground Drainage) పనులను సోమవారం ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజా సౌకర్యాల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు వందలాది కోట్ల రూపాయలు విడుదల చేస్తోందని ఆయన…

Read More