Breaking News

వికలాంగుల పెన్షన్ పెంపు కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం.

జూలై 28–30 తేదీల్లో బోధన్‌లో వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర సదస్సు 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య వెల్లడి బోధన్, జూలై 6: E6 న్యూస్(ఔరాద్ అశోక్). వికలాంగుల పెన్షన్ పెంపు, హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల సమర్థ అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య…

Read More

తెలంగాణకు రేవంత్ రెడ్డే సరైన నాయకుడు

బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కాంగ్రెస్‌ను విమర్శించడం సరికాదు సబ్బండ వర్గాలకు కాంగ్రెస్‌తోనే న్యాయం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే మాజీ మేయర్, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ జులై 10: E6 న్యూస్, నిజామాబాద్(శివ ఠాకూర్)తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్రానికి ఆయనే సరైన నాయకుడని మాజీ మేయర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మున్నూరు కాపు జిల్లా…

Read More

గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్స

మహిళ కడుపులో 14 సెంటీమీటర్ల రెండు గడ్డల తొలగింపు భీంగల్ శివసాయి ఆస్పత్రి వైద్యుల ఘనత తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం.. ఆస్పత్రి యాజమాన్యానికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు భీంగల్ జూలై 9: E6 న్యూస్ హెల్త్ :శివ ఠాకూర్ గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి భీంగల్ మండల కేంద్రంలోని శివసాయి ఆస్పత్రి వైద్యులు తమ వైద్య నైపుణ్యాన్ని చాటారు. సిరికొండకు చెందిన 40 ఏళ్ల మహిళ కడుపులో భారీ పరిమాణంలో రెండు గడ్డలను గుర్తించిన…

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

యూరియా కొరత తర్వాత కరెంట్ కష్టాలు: తెలంగాణలో రోడ్డెక్కిన రైతన్నలు!

హైదరాబాద్ : గత సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, ఈ సీజన్‌లో తీవ్రమైన యూరియా కొరతతో అల్లాడిపోయిన తెలంగాణ రైతాంగానికి ఇప్పుడు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. వర్షాభావ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన కరెంట్ రోజుకు కొద్ది గంటలు కూడా సక్రమంగా రాకపోవడం, ముందస్తు సమాచారం లేకుండా కోతలు విధించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద నిరసనలకు దిగుతున్నారు. జిల్లాల్లో మిన్నంటిన నిరసన జ్వాలలు స్వయంగా బోర్ల కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ముంచుకొస్తుండటంతో, విద్యుత్…

Read More

జగిత్యాల కేంద్ర విద్యాలయానికి 10 ఎకరాల భూమి కేటాయించాలి: ఎంపీ ధర్మపురి అరవింద్.

జగిత్యాల, జూలై 3: E6 న్యూస్ (శివ ఠాకూర్) జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్ర విద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించడం స్వాగతించదగ్గ నిర్ణయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. అయితే, కేంద్ర విద్యాలయ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూ కేటాయింపును 10 ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు వెల్లడించారు. కేంద్ర విద్యాలయ సంఘం (కేవీఎస్) నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కనీస అవసరమే అయినప్పటికీ, మెట్రో…

Read More

వరద కష్టాలు ఇంకా తీరని రైతుల వ్యథ

తుఫాను ప్రభావం: వరద కష్టాలు ఇంకా తీరని రైతుల వ్యథ అమరావతి: తుఫాను ‘మోన్తా’ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన వరదల ప్రభావం ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పొలాల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు నీట మునిగిపోవడంతో రైతుల కష్టం వృథా అయ్యిందని బాధ వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిని సమీక్షించి, పొలాల్లో నిల్వ ఉన్న నీటిని తక్షణమే దారి మళ్లించేలా అధికారులను…

Read More

కేసీఆర్‌కు షాక్: మంత్రి సీతక్క లీగల్ నోటీసు – ‘అంగన్‌వాడీ మొబైల్’ స్కామ్ ఆరోపణలపై ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆమె ఈ చర్యకు పూనుకున్నారు. మంత్రి తరపు న్యాయవాది నాగులూరి కృష్ణ కుమార్ ఈ నోటీసులను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపారు.మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ మొత్తం తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్…

Read More

బడి పండుగలో సీఎం చంద్రబాబు: ఉపాధ్యాయుడిగా మారిన రాష్ట్ర ముఖ్యమంత్రి!

పోలవరం / రాంపచోడవరం: అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో నిర్వహించిన ‘మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 4.0’ (Mega PTM 4.0) లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా పాల్గొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో సీఎం నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్న విద్యార్థులకు అందజేసిన ‘గ్రీన్ పాస్‌పోర్టు’ లను…

Read More

హైకోర్టులో పవన్ ఖేరాకు ఊరట లభించేనా? తీర్పు రిజర్వ్

పవన్ ఖేరా అరెస్ట్‌పై వీడని ఉత్కంఠ: హైకోర్టులో ముగిసిన వాదనలు.. రేపే తీర్పు! హైదరాబాద్ (E6TV ప్రతినిధి): కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై చేసిన ఆరోపణల కేసులో ఖేరాకు ఊరట లభిస్తుందా? లేక అరెస్ట్ తప్పదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు ముగిశాయి. జస్టిస్ కె. సుజన…

Read More