ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్: మర్యాదపూర్వకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు
అమరావతి (E6TV వెబ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్ గారితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.తొలి మహిళా సీజేకు శుభాకాంక్షలుఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై రికార్డు సృష్టించిన జస్టిస్ లీసా గిల్కు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఆమె రాకతో రాష్ట్ర…

