Breaking News


“రైతుల కష్టాలు కనిపించవా రేవంత్ రెడ్డి గారూ?” — డీకే అరుణ మండిపాటు

E6TV WEB NEWS | హైదరాబాద్ “రైతుల కష్టాలు కనిపించవా రేవంత్ రెడ్డి గారూ?” — డీకే అరుణ మండిపాటు హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు….

Read More