నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో అభివృద్ధి పనుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు
భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో అభివృద్ధి పనుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు ఇప్పుడు మరింత వేడెక్కాయి. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, బస్ డిపో, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను భీంగల్ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. గత ప్రభుత్వం చేసిన పనులను తమ ఖాతాలో వేసుకోవడమే కాకుండా, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్…

