జీడిపప్పు కుంభకోణం కేసు: కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. పరిశ్రమల శాఖ కార్యదర్శికి షాక్!
జీడిపప్పు కుంభకోణం కేసు: కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. పరిశ్రమల శాఖ కార్యదర్శికి షాక్!కేరళలో తీవ్ర సంచలనం సృష్టించిన జీడిపప్పు అభివృద్ధి సంస్థ (KSCDC) అవినీతి కేసులో కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు ధిక్కరణ కేసు విచారణలో భాగంగా పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మహమ్మద్ హనీష్ స్వయంగా కోర్టుకు హాజరుకావాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ మేరకు హనీష్ దాఖలు చేసిన అప్పీల్ను కోర్టు…

