ముధోల్ లో రూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూసేకరణను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆదేశం
**ముధోల్ లో రూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూసేకరణను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆదేశం****ముధోల్ (E6TV వెబ్ న్యూస్):**ముధోల్ మండల కేంద్రంలో దాదాపు రూ. 200 కోట్ల భారీ వ్యయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని స్థానిక శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.బుధవారం…

